• Home » JNTU

JNTU

 JNTU: రెగ్యులర్‌ వీసీనా.. మళ్లీ ఇన్‌చార్జేనా..

JNTU: రెగ్యులర్‌ వీసీనా.. మళ్లీ ఇన్‌చార్జేనా..

జేఎన్‌టీయూ(JNTU)కు ఆర్నెల్లుగా రెగ్యులర్‌ వైస్‌చాన్స్‌లర్‌ లేరు. గత మే 22 నుంచి యూనివర్సిటీకి ఇన్‌చార్జి వీసీగా వ్యవహరిస్తున్న ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం(IAS officer Burra Venkatesham)ను ప్రభుత్వం తాజాగా టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది.

JNTU: 2 నుంచి సాయంకాలం బీటెక్‌ తరగతులు ప్రారంభం

JNTU: 2 నుంచి సాయంకాలం బీటెక్‌ తరగతులు ప్రారంభం

సాయంకాలం బీటెక్‌లో ప్రవేశాలు పొందిన వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు డిసెంబరు 2 నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీవీ నర్సింహారెడ్డి తెలిపారు.

JNTU: గ్రీన్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధిపై హెచ్‌సీయూ, జేఎన్‌టీయూ ఉమ్మడి పరిశోధనలు

JNTU: గ్రీన్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధిపై హెచ్‌సీయూ, జేఎన్‌టీయూ ఉమ్మడి పరిశోధనలు

గ్రీన్‌ అండ్‌ సస్టెయినబుల్‌ టెక్నాలజీ్‌సను అభివృద్ధి చేయడంపై హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిసి పరిశోధనలు నిర్వహించేందుకు జేఎన్‌టీయూ సన్నద్ధమవుతోంది.

ఎస్టీ కమిషన్‌ ముందుకు జేఎన్‌టీయూ రిజిస్ర్టార్‌

ఎస్టీ కమిషన్‌ ముందుకు జేఎన్‌టీయూ రిజిస్ర్టార్‌

మహబూబాబాద్‌ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల భూమి, నిధుల కేటాయింపులో వివక్షకు సంబంధించి జాతీయ ఎస్టీ కమిషన్‌ ఇటీవల సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీలోని కమిషన్‌ కార్యాలయంలో జేఎన్‌టీయూ రిజిస్ర్టార్‌ సోమవారం విచారణకు హాజరయ్యారు.

JNTU: జేఎన్‌టీయూలో ఎన్నాళ్లీ ‘ఇన్‌చార్జీల పాలన’

JNTU: జేఎన్‌టీయూలో ఎన్నాళ్లీ ‘ఇన్‌చార్జీల పాలన’

జేఎన్‌టీయూ(JNTU)కు ఆర్నెళ్లుగా రెగ్యులర్‌ వైస్‌ చాన్స్‌లర్‌ లేరు. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్‌ పోస్టుల్లో ఇన్‌చార్జి అధికారులే కొనసాగుతున్నారు. ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారి(IAS officer) యూనివర్సిటీకి తరచుగా రాకపోవడంతో వర్సిటీలో పాలన పూర్తిగా గాడితప్పింది.

JNTU: జేఎన్‌టీయూకు కొత్తగా 74 మంది జూనియర్‌ అసిస్టెంట్లు

JNTU: జేఎన్‌టీయూకు కొత్తగా 74 మంది జూనియర్‌ అసిస్టెంట్లు

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో దాదాపు 30 ఏళ్ల తర్వాత జూనియర్‌ అసిస్టెంట్ల నియామకం జరిగింది. టీజీపీఎస్సీ గ్రూప్‌-4 పరీక్ష ద్వారా ఎంపికైన 74 మంది అభ్యర్థులను ప్రభుత్వం జేఎన్‌టీయూకు కేటాయించింది.

వైద్యరంగంలో  ప్రావీణ్యం సాధించాలి : వీసీ

వైద్యరంగంలో ప్రావీణ్యం సాధించాలి : వీసీ

తాళ్లరేవు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఫార్మశీ విద్యార్థులంతా వైద్యరంగంలో ప్రావీణ్యం సాధించే దిశగా ముందుకుసాగాలని జేఎన్టీయూకే వీసీ కేవీఎస్‌జీ.మురళీకృష్ణ

Hyderabad: ఇక ‘హైడ్రా’ హడలెత్తించనుందా?

Hyderabad: ఇక ‘హైడ్రా’ హడలెత్తించనుందా?

కూకట్‌పల్లి(Kukatpally)లో హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారులు, ఫుట్‌పాత్‌ వ్యాపారుల గుండెలో వణుకు పుడుతోంది. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ఏం చేయాలని, తమ వ్యాపారాలు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వచ్ఛందంగానే తొలగించుకోవాల్సి వస్తుందా.. లేదంటే స్థానిక నాయకులతో చర్చించాలా అంటూ చిరు వ్యాపారులు చర్చించుకుంటున్నారు.

తొమ్మిది కాలేజీల్లో ఈవెనింగ్‌ బీటెక్‌

తొమ్మిది కాలేజీల్లో ఈవెనింగ్‌ బీటెక్‌

ఉద్యోగాలు చేసేవారి(వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌) కోసం సాయంత్రం వేళ బీటెక్‌ కోర్సులు నిర్వహించేందుకు తొమ్మిది ఇంజనీరింగ్‌ కళాశాలలకు జేఎన్‌టీయూ అనుమతినిచ్చింది.

ఇన్నోవేషన మిస్సైల్‌.. అబ్దుల్‌ కలాం

ఇన్నోవేషన మిస్సైల్‌.. అబ్దుల్‌ కలాం

మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్‌ అబ్దుల్‌ కలాం ఇన్నోవేషన మిస్సైల్‌లాంటివారని జేఎనటీయూ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు అన్నారు. మంగళవారం జేఎనటీయూలో అబ్దుల్‌ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి