Home » Jewellery
దేశ రాజధానిలోని భోపాల్ ఏరియాలో భారీ దొంగతనం జరిగింది. ఉమ్రావ్ జ్యుయిలరీ షోరూమ్ను దొంగలు దోచుకున్నారు. రూ.25 కోట్లతో పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
షట్టర్ వేసింది.. వేసినట్టుగానే ఉంది. అయినా చోరీ జరిగింది. ఎలా? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.