Home » JDS
మాజీ ప్రధాని దేవేగౌడ(Former Prime Minister Deve Gowda) కుటుంబానికి మరోషాక్ తగలనుంది. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం
హాసన్ లోక్సభ సభ్యుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, జేడీఎస్ ఏకైక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(MP Prajwal Revanna)పై హైకోర్టు
సిద్దూ సర్కార్పై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి
లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో జనతాదళ్ సెక్యులర్ పొత్తు పెట్టుకోనుందనే ఊహాగానాలను జేడీఎస్ సుప్రీం, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ తోసిపుచ్చారు. లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.
అక్రమాల పుట్టగా మారి రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న బెంగళూరు - మైసూరు ఎక్స్ప్రెస్ హైవే నైస్ ప్రాజెక్టు(Bangalore - Mysore Express High
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమార స్వామి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి ఓ ప్రతిపక్షంగా పని చేయాలని తమ పార్టీ నిర్ణయించుకుందని చెప్పారు. పార్టీకి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునేందుకు తమ పార్టీ అధినేత హెచ్డీ దేవె గౌడ తనకు అధికారం ఇచ్చారని తెలిపారు.
దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. నేడు, రేపు పోటాపోటీగా అధికార విపక్షాల కూటమి సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు, రేపు బెంగళూరులో విపక్షాలు భేటీ అవుతుండగా, రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. ఇవి రెండూ కీలక సమావేశాలే కావడం గమనార్హం.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమార స్వామి ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల బదిలీల కోసం వేర్వేరు రేట్లను నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని చెప్పారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 19 స్థానాలు మాత్రమే సాధించి చతికిలపడ్డ జేడీఏలో జవసత్వాలు నింపేందుకు స్వయంగా పార్టీ జాతీయ అధ్య
కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీ పథకాలు, బదిలీల దందా వంటి అంశాలపై ముప్పేట దాడికి చేతులు కలపాలని ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్(BJP, JDS)