Home » JDS
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో ఎట్టిపరిస్థితిలోనూ చేరబోమని, జేడీఎస్ లౌకిక సిద్ధాంతాలకే కుట్టుబడి ఉంటామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు
రాజకీయంగా సుధీర్ఘకాలం పాటు బద్దశత్రువులుగా కొనసాగిన ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి
మాజీ జనతాదళ్ పార్టీలతో కలిసి ''జనాతా ఫ్రీడం ఫ్రంట్'' ఏర్పాటు కోసం నాలుగు నెలల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్ తనను సంప్రదించినట్టు జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ తెలిపారు. అయితే అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు.
లోక్సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందు బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల ప్రజల డిమాండ్ ని నెరవేర్చింది. కులాల(Caste Census) వారీగా లెక్కల్ని బయటకు తీసింది.
కావేరి జలాల విషయంలో రాష్ట్రానికి చెందిన రైతుల కంటే రానున్న లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నారని కర్ణాటక టీం- ఎ కాగా తమిళనాడు టీం బీగా
లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని పార్టీ సహచరులందరితోనూ సంప్రదించిన తరువాతే తీసుకున్నట్టు జేడీఎస్ సుప్రీం, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ చెప్పారు. తమకు ఎలాంటి అధికార దాహం లేదన్నారు. ఈ విషయంలో తాను ప్రధాని మోదీని కలవలేదని చెప్పారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్(BJP-JDS) కలసికట్టుగా ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు
జాతీయ ప్రజాస్వామ్య కూటమి లో జనతా దళ్ సెక్యులర్ శుక్రవారంనాడు లాంఛనంగా చేరింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్షాను జనతాదళ్ నేత హెచ్డీ కుమారస్వామి ఢిల్లీలో కలుసుకున్నారు.
శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రలోభాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తక్షణం ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని జేడీఎస్
లోక్సభ ఎన్నికలు-2024 లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నవేళ రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్సభ ఎన్నికలు-2024 కోసం జేడీఎస్తో(JDS) బీజేపీ అవగాహన కుదుర్చుకుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటకలోని నాలుగు స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు.