Home » JDS
అసహజ లైంగిక దౌర్జన్యం ఆరోపణతో అరెస్టయిన జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఈవీఎంల కారణంగానే జేడీఎస్, బీజేపీలకు ఆశించినంతకంటే ఎక్కువ లోక్సభ స్థానాలు వచ్చాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) ఆరోపించారు. బీబీఎంపీ కార్యాలయంలో గ్యారెంటీల అమలు కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఇకపై సినిమాలకు గుడ్బై చెబుతున్నానని, పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతానని జేడీఎస్ యువ విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి(Nikhil Kumaraswamy) తెలిపారు. మండ్యలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక సినిమాలు చేయదలచుకోలేదని అన్నారు. పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు బుధవారం న్యూడిల్లీలో సమావేశమయ్యాయి. ఆ క్రమంలో ఎన్డీయే అధినేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు ఎన్నుకున్నాయి. అయితే తాజాగా ఏర్పాటవుతున్న మోదీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కింగ్ మేకర్లుగా అవతరించారు.
కర్ణాటకలో సంచలనం సృష్టించిన లైంగిక వీడియోల కేసు ప్రధాన నిందితుడు హసన్ ఎంపీ, జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) మరోసారి ఎంపీగా గెలుస్తారా. ఇదే విషయంపై ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే నిర్వహించింది.
ప్రజ్వల్ రేవణ్ణ అశ్వీల వీడియోల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణ్ణ (Prajwal Revanna) జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కి గురైన విషయం తెలిసిందే. ఆమె తల్లి భవానీ రేవణ్ణను ఇంటి వద్దే ఉండాలని సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆమె ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.
మహిళలపై లైంగిక దాడికి పాల్పడటం, అశ్లీల వీడియోలను రికార్డు చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ..
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్కు రంగం సిద్దమైంది. మే 31వ తేదీ అంటే శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు చేరుకోనున్నారు. ఆ క్రమంలో కెంపె గౌడ ఎయిర్ పోర్ట్లో ప్రజ్వల్ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna Scandal) పాస్పోర్టు రద్దు(Passport Seize) చేయాలని కర్ణాటక ప్రభుత్వం శాశ్వత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు(MEA) శుక్రవారం లేఖ రాసింది.
రాసలీల వీడియోల్లో అడ్డంగా దొరికిపోయిన తన మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వెంటనే భారత్ తిరిగి వచ్చి.. పోలీసులకు లొంగిపోవాలని అతడి తాత, మాజీ ప్రధాని దేవగౌడ సూచించారు. లేకుంటే తన ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుందని ప్రజ్వల్ను ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు.