Home » Jayasurya
వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
నంద్యాల జిల్లా: నందికొడ్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గిత్త జయసూర్య నామినేషన్ వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన నందికొడ్కూర్ తాహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.