Home » Jasprit Bumrah
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. అనుకున్నదే అయింది. బుమ్రా విషయంలో టీమ్కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇది కప్ అవకాశాలను ఎంత మేర ప్రభావం చేస్తుందో చూడాలి.
IND vs ENG: మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పోయిన చోటే వెతుక్కుంటున్నాడు. ఓటమి ఒప్పుకోని యోధుడ్ని అని అతడు ప్రూవ్ చేసుకుంటున్నాడు. విధినే ఎదిరించి అతడు చేస్తున్న యుద్ధం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.
IND vs ENG: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అభిమానులకు షాకింగ్ న్యూస్. అతడు చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం కష్టమేనని తెలుస్తోంది. బీసీసీఐ ఇచ్చిన హింట్తో బుమ్రా ఫ్యూచర్ ఏంటో క్లారిటీ వచ్చేసింది.
Team India: భారత క్రికెట్ జట్టు మరో బిగ్ చాలెంజ్కు రెడీ అవుతోంది. టీ20 సిరీస్లో తలబడిన ఇంగ్లండ్తోనే వన్డే ఫైట్ కూడా చేయనుంది టీమిండియా. అయితే సరిగ్గా మొదటి మ్యాచ్కు ముందు జట్టులోకి ఓ స్పిన్ మాంత్రికుడ్ని తీసుకుంది.
Jasprit Bumrah Won ICC Award: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఓ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి బౌలర్గా అతడు రికార్డు క్రియేట్ చేశాడు.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. మెగా లీగ్ మొదలయ్యేందుకు మరికొన్ని వారాల సమయమే మిగిలి ఉంది. ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ తప్పిదం జట్టుకు భారీ ముప్పు తెచ్చే ప్రమాదం కనిపిస్తోంది.
ICC Rankings: టీమిండియా సీనియర్ల ప్రదర్శన రోజురోజుకీ తగ్గిపోతోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోతోంది. దీంతో ఓటములతో పాటు జట్టుకు అవమానాలు తప్పడం లేదు. ఈ తరుణంలో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టీమ్ పరువు పోకుండా కాపాడాడు.
Chris Martin: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఓ స్టార్ సింగర్ సారీ చెప్పాడు. కావాలని చేయలేదు.. తనను క్షమించాలని కోరాడు. మరి.. ఎవరా సింగర్? బుమ్రాకు ఎందుకు సారీ చెప్పాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశాడు. దయచేసి ఆ మాటలు నమ్మొద్దని కోరాడు. ఇంతకీ బుమ్రా ఫ్యాన్స్కు చేసిన విజ్ఞప్తి ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా కెప్టెన్సీ గురించి గత కొన్నాళ్లుగా జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. వన్డే, టెస్ట్ ఫార్మాట్కు కొత్త సారథి రాక ఖాయమని వినిపించింది. రోహిత్ జమానా అయిపోయిందని.. ఇక నయా తరం చేతుల్లోకి భారత జట్టు వెళ్లడం పక్కా అని పుకార్లు వచ్చాయి.