Home » Jasprit Bumrah
తొలి టెస్ట్ ఓటమితో నిరాశలో ఉన్న భారత్.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ను చావుదెబ్బ తీయాలని చూస్తోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే ఈ టెస్ట్లో నెగ్గి సిరీస్ను సమం చేయాలని అనుకుంటోంది.
భారత జట్టు ఇంగ్లాండ్ (India vs England) పర్యటనలో 0-1 తేడాతో వెనుకబడి ఉన్నప్పటికీ, ఇంకా సిరీస్ గెలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాకు (Jasprit Bumrah) పలు టెస్టుల్లో విశ్రాంతి ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిజంగా మార్పులు చేస్తారా లేదా అనేది ఇక్కడ చూద్దాం.
ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో లీడ్స్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. బ్యాటింగ్లో అమోఘంగా రాణించినప్పటికీ బౌలింగ్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే కాస్తా మెరుగ్గా రాణించాడు. మిగిలిన బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.
భారత పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఎక్కువగా మాట్లాడడు. ఎన్ని విమర్శలు వచ్చినా వాటికి బంతితోనే సమాధానం ఇస్తుంటాడు. అలాంటోడు ఏం చేసుకుంటారో చేస్కోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తేసింది ఇంగ్లీష్ మీడియా. రియల్ గోట్ అంటూ అతడి గురించి గొప్పగా రాసింది.
భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. నెవర్ బిఫోర్ ఫీట్ను అతడు అందుకున్నాడు. ఏ ఆసియా బౌలర్ వల్ల కూడా కానిది.. బూమ్ బూమ్ చేసి చూపించాడు.
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. లీడ్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్లో గెలవాలని రెండు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి.
గతంలో టెస్ట్ క్రికెట్ అంటే ఎంతో గౌరవం ఉండేది. సుదీర్ఘ ఫార్మాట్లో సత్తా చాటిన వారినే ఉత్తమ క్రికెటర్లుగా పరిగణించేవారు. క్రమం తప్పకుండా టెస్ట్ మ్యాచ్లు జరుగుతుండేవి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. టెస్ట్ క్రికెట్కు ఆదరణ దాదాపుగా తగ్గిపోయింది.
టీమిండియా టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంపై తొలిసారి పెదవి విప్పాడు. భారత క్రికెట్ బోర్డు తనకు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చిందన్నాడు. మరి.. బుమ్రా ఇంకా ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా గెలుపు కోసం పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాతో కలసి స్కెచ్ వేస్తున్నాడట కెప్టెన్ శుబ్మన్ గిల్. ఇంగ్లండ్ బెండు తీసేందుకు భారీ ప్లాన్స్ రచిస్తున్నాడట. మరి.. ఆ స్కెచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..