Home » Janasena
Janasena Complaint: యోగా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పిఠాపురం టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Kutami Leaders: ఏపీలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సుపరిపాలన 4 ఏళ్ళు కొనసాగాలని కూటమి నేతలు ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయమని, కూటమి రాష్ట్రంలో 30 ఏళ్లు పరిపాలిస్తుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం కానుంది. దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటికే సరఫరా చేయనున్నారని అధికారులు తెలిపారు.
Pawan Kalyan: దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్ర అజరామరం అని, చరిత్ర పుటల నుంచి చెరిపివేయలేని చరిత్ర ఆయనదని, ఈ రోజు ఆ మహామనిషి, కళా ఋషి 102వ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి అర్పిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Jenasena: థియేటర్ల బంద్కు సంబంధించి జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్ల బంద్ వెనక సత్యనారాయణ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Pawan Kalyan tweet: ఇండియా, పాకిస్తాన్ల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది (సీజ్ఫైర్). ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ పాకిస్తాన్ వక్రబుద్ధిపై సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఇది క్షణాల్లో వైరల్గా మారింది.
మురళీ నాయక్ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతూ తాజా జాబితాలో 22 కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రకటించారు. అమరావతి జేఏసీకి చెందిన ఇద్దరికి కీలక పదవులు లభించగా, టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 అవకాశం దక్కింది
తమిళ జాలర్లు బంగాళాఖాతంలో జరిగిన ఐదు ఘర్షణల్లో గాయపడ్డారని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత-శ్రీలంక సంబంధాల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు.
AP Deputy CM Pawan Kalyan: భారతదేశం, శ్రీలంక ప్రభుత్వాలు పరస్పర సహకార స్ఫూర్తితో సమస్యలను పరిష్కరించడానికి.. నిర్మాణాత్మక చర్చలు చేయడం అత్యవసరమని భావిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇరువైపులా మత్స్యకారుల భద్రత, గౌరవాన్ని నిలబెట్టడానికి నిరంతర ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.