• Home » JANASENA

JANASENA

AP Politics: పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు..

AP Politics: పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు..

మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నాయకులను స్వాగతం పలికారు. ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు..

పవన్‌ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం

పవన్‌ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం

జగ్గంపేట, సెప్టెంబరు 25: తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపవిత్రానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జగ్గంపేట వేంకటేశ్వర ఆలయంలో నియోజకవర్గ ఇ న్‌చార్జి తుమ్మలపల్లి రమేష్‌ ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకు సంఘీభావం దీక్ష చేశారు. తుమ్మల

AP Politics: వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలోకి బొత్స..

AP Politics: వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలోకి బొత్స..

బొత్స సత్యనారాయణ ఏ పార్టీలో ఉన్నా ఆ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఉండేది. కుటుంబ సభ్యులకు అవసరమైన పదవులను దక్కించుకునేవారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం తన కుటుంబానికి ..

YS Jagan: తిరుమల ఎఫెక్ట్ వైసీపీపై పడకూడదని జగన్ కొత్త డ్రామా..

YS Jagan: తిరుమల ఎఫెక్ట్ వైసీపీపై పడకూడదని జగన్ కొత్త డ్రామా..

తిరుమల లడ్డూ పవిత్రతకు భంగం వాటిల్లేలా చేసిన వైసీపీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలకు తెరతీసింది. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Pawan Kalyan: ఆనాటి మాటలు గుర్తుచేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఆనాటి మాటలు గుర్తుచేసిన పవన్ కల్యాణ్

గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. ఆ సమయంలో నీళ్లు లేవు సామి.. నీకు పుణ్యముంటాది అనే స్థానికుల మాట జనసేనానిని కదిలించింది. ఆ మాటలతో చలించిపోయిన పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఉన్న మిగతా సమస్యలపై దృష్టిసారించారు.

పవన్‌ దీక్షకు సంఘీభావం

పవన్‌ దీక్షకు సంఘీభావం

అన్నవరం, సెప్టెంబరు 24: తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు అన్నవరంలో సత్యదేవుడి తొలిపావంచా వద్ద నియోజకవర్గ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో జనసైనికులు సంఘీబావం తెలిపారు. తొలిపావంచా వ

Pawan Kalyan: హీరో కార్తీకి పవన్ కల్యాణ్ వార్నింగ్

Pawan Kalyan: హీరో కార్తీకి పవన్ కల్యాణ్ వార్నింగ్

హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

JANSENA: శ్రీవారి లడ్డూలో కల్తీకి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి

JANSENA: శ్రీవారి లడ్డూలో కల్తీకి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి

హిందువులు మహాప్రసాదంగా భావిం చే శ్రీవారి లడ్డూలో వినిగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచమైన చర్య అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మదుసూదనరెడ్డి అన్నారు.

AP Politics: నాడు వద్దన్నారు.. నేడు కావాలంటున్నారు..

AP Politics: నాడు వద్దన్నారు.. నేడు కావాలంటున్నారు..

పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించిన నాయకులే ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ సిగ్నల్ ఇస్తే చాలు జనసేనలో చేరేందుకు రెడీ అంటున్నారు. జనసేనలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కొందరు వైసీపీ నేతలు..

ఉచితంగా ఆపరేషన్‌లు అభినందనీయం

ఉచితంగా ఆపరేషన్‌లు అభినందనీయం

కాకినాడ రూరల్‌, సెప్టెంబరు 22: కాకినాడ రూరల్‌ మండలం చీడిగలో మాజీ సర్పంచ్‌, టీడీపీ నాయకుడు పితాని అప్పన్న ఆధ్వర్యంలో కిరణ్‌ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఆది వారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లిఅనంతలక్ష్మి,

తాజా వార్తలు

మరిన్ని చదవండి