• Home » Janasena

Janasena

Pawan Kalyan: కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో ప్రభంజనం

Pawan Kalyan: కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో ప్రభంజనం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విక్టరీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. ఎన్నికల్లో గడప గడపకు ప్రచారం చేశారు. జగన్ నిరంకుశ వైఖరి, గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపారు. దాంతో కూటమికి ప్రజలు పట్టం కట్టారు.

Elections 2024: సీఎం జగన్, పెద్దిరెడ్డి మినహా వైసీపీలోని హేమా హేమీల ఓటమి

Elections 2024: సీఎం జగన్, పెద్దిరెడ్డి మినహా వైసీపీలోని హేమా హేమీల ఓటమి

అమరావతి: 2024 ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గల్లంతైపోయింది. సీఎం జగన్, పెద్దిరెడ్డి మినహా వైసీపీలోని హేమా హేమీలందరూ ఓటమిపాలయ్యారు. మంత్రులు, మాజీ మంత్రులు డిప్యూటీ సీఎంలు ఓటమిపాలయ్యారు. ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత, జగన్‌పై వ్యతిరేకత ప్రతిఫలించింది.

Pawan Kalyan: పిఠాపురం ప్రజలు 5 కోట్ల మందిని గెలిపించారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా..!

Pawan Kalyan: పిఠాపురం ప్రజలు 5 కోట్ల మందిని గెలిపించారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా..!

తాజాగా వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసే ప్రభంజనం సృష్టించింది. మొత్తం పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు.

TDP: చరిత్ర తిరగ రాసిన టీడీపీ.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కూటమిదే కీలక పాత్ర

TDP: చరిత్ర తిరగ రాసిన టీడీపీ.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కూటమిదే కీలక పాత్ర

ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. కూటమి జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల కూటమిదే హవా. అసెంబ్లీలోనే కాదు.. లోక్‌సభలోనూ సత్తా చాటుతోంది. కృష్ణా, విజయనగరం, విశాఖలలో వైసీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయి మెజారిటీని కనబరుస్తున్నారు. గొడవలు జరిగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి తదితర ప్రాంతాలన్నింటిలోనూ కూటమి సత్తా చాటుతోంది

AARAA Survey: పిఠాపురంలో గెలుపెవరిదో చెప్పేసిన ‘ఆరా’

AARAA Survey: పిఠాపురంలో గెలుపెవరిదో చెప్పేసిన ‘ఆరా’

అందరి చూపు.. పిఠాపురం వైపే..! జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ్నుంచి పోటీచేయడంతో గెలుస్తారా..? ఓడిపోతారా..? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇక మెగాభిమానులు, జనసైనికులు అయితే నరాలు తెగే ఉత్కంఠతో వెయిట్ చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘ఆరా’ మస్తాన్ పిఠాపురంలో గెలిచేదెవరో తేల్చి చెప్పేశారు.

Nagababu: ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉంది

Nagababu: ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉంది

జనసేన పార్టీ కీలక నేత నాగబాబు.. కూటమి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. వైసీపీ మునిగిపోయే నావ అని.. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు కొంత ఉద్వేగానికి లోనై దాడులు నిర్వహిస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుందని.. కాబట్టి అటువంటి వాటికి ప్రతిస్పందించొద్దని జనసేన పార్టీ కీలక నేత నాగబాబు పార్టీ కార్యకర్తలకు ట్విటర్ వేదికగా తెలిపారు.

YSRCP: వైసీపీ రౌడీ మూకల అరాచకం.. జనసేన కోసం పని చేస్తున్నాడని..

YSRCP: వైసీపీ రౌడీ మూకల అరాచకం.. జనసేన కోసం పని చేస్తున్నాడని..

మచిలీపట్నంలో‌ వైసీపీ రౌడీ మూకల అరాచకం మరోసారి వెలుగు చూసింది. జనసేన నాయకుడు కర్రి మహేష్ కారును వైసీపీ నేతలు తగుల బెట్టారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును తగుల పెట్టడంతో ఆవేదనకు గురైన మహేష్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో మాట్లాడుతూ.. అర్ధరాత్రి రెండు గంటల తరువాత తన‌ కారును వైసీపీ గూండాలు తగుల పెట్టారని తెలిపారు.

AP Election Results: నిడదవోలులో గెలుపు వారిదేనా?

AP Election Results: నిడదవోలులో గెలుపు వారిదేనా?

నిడదవోలు అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిదనే దానిపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నాయకులు గెలుపు తమదంటే ఉమ్మడి అభ్యర్థిగా వచ్చిన గెలుపు మాదేనని ఉమ్మడి పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

AP Politics: సర్వే సంస్థల నివేదికలతో.. బెట్టింగ్‌లపై వెనకడుగు..

AP Politics: సర్వే సంస్థల నివేదికలతో.. బెట్టింగ్‌లపై వెనకడుగు..

ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తైంది. గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. పోలింగ్‌ పూర్తైన తరువాత వారం పాటు పోటీపడి బెట్టింగ్‌లు కట్టారు. కొందరు వైసీపీ అధికారంలోకి వస్తుందని పందేలు కాస్తే.. మరికొందరు ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందంటూ పందేలు కట్టారు.

Raghurama:జూన్ 4న వైసీపీకి పెద్దకర్మ: రఘురామ సంచలనం

Raghurama:జూన్ 4న వైసీపీకి పెద్దకర్మ: రఘురామ సంచలనం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని తెలుగుదేశం పార్టీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 13వ తేదీన వైసీపీకి ప్రజలు తిరస్కరించారని వివరించారు. ఒకవిధంగా ఆ పార్టీ 13వ తేదీన చనిపోయిందని తెలిపారు. జూన్ 4వ తేదీన సీఎం జగన్ దిమ్మదిరిగే ఫలితాలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి