• Home » JANASENA

JANASENA

పాడి పశువుల సంక్షేమానికి ‘పశుగణన’

పాడి పశువుల సంక్షేమానికి ‘పశుగణన’

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పాడి పశువుల సంక్షేమంతో పాటూ పాడిరైతుల అభ్యున్నతికి పశుగణన ఎంతగానో దోహ దం చేస్తుందని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పం తం నానాజీ తెలిపారు. 21వ అఖిల భారత పశుగణన ఏపీ కార్యక్రమం శుక్రవారం గొడారిగుంటలో పశుసంవర్థకశాఖ జా

Nadendla Manohar: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది

Nadendla Manohar: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది

ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2,350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని రైతులు అమ్ముకోవచ్చుని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

నూతన ఇసుక విధానంతో నష్టపోతున్నామం

నూతన ఇసుక విధానంతో నష్టపోతున్నామం

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): నూత న ఇసుక విధానంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ క్వారీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం చేబ్రోలులోని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు. కొంతకాలంగా ఇసుక లేక, గ్రావెల్‌ రవాణాకు వీలు లేక లారీలు దాదాపు ఖాళీగా ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు. లారీలకు ఫైనాన్స్‌ కట్టుకోలేని దుస్థితిలో ఉన్నామని... గత ప్రభుత్వ హాయాంలో లారీ ఓనర్లు,

కూటమి నాయకుల మధ్య మద్యం షాపు లీజు చిచ్చు

కూటమి నాయకుల మధ్య మద్యం షాపు లీజు చిచ్చు

కాకినాడ సిటీ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): కాకినాడలో ఓ మద్యం షాపు లీజు ఒప్పందం వివాదం కూటమి నాయకుల మధ్య చిచ్చు రేపుతోంది. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుల మధ్య మద్యంషాపు ఏర్పాటుపై ఏర్పడిన తగాదా తీవ్ర ఉద్రిక్తతను దారితీసిం

 Pawan Kalyan: లంచం అనే పదం వినిపించొద్దు... పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: లంచం అనే పదం వినిపించొద్దు... పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

లంచం అనే పదం వినిపించొద్దని... అలాంటి అధికారులు, వ్యక్తులు తన వద్ద ఉండొద్దని చెప్పానని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. తొలిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థలో రూపాయి లంచం లేకుండా, రికమండేషన్ లేకుండా బదిలీలు చేశామని చెప్పారు. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి పారదర్శకతతో ఈ బదిలీలు జరిగాయని వివరించారు.

డిప్యూటీ సీఎం ఆదేశాలతో పాఠశాలకు విద్యుత్‌ సరఫరా

డిప్యూటీ సీఎం ఆదేశాలతో పాఠశాలకు విద్యుత్‌ సరఫరా

కొత్తపల్లి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశాల మేరకు మండ లంలో నాగులాపల్లి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశా లకు విద్యుత్‌ సదుపాయాన్ని పునరుద్ధరించారు. నాగులాపల్లిలో ఏఎస్‌ఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం నాడు-నేడు ఫేజ్‌2లో నూతన ఉ

గ్రామాలకు ముందుగానే సంక్రాంతి పండుగ

గ్రామాలకు ముందుగానే సంక్రాంతి పండుగ

పిఠాపురం రూరల్‌, అక్టోబరు 18 (ఆంధ్ర జ్యోతి): గ్రామాలకు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందని జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురం, ఎఫ్‌కేపా లెం, కందరాడ, జల్లూరు, మల్లాం, విరవ, విరవాడ, మంగితుర్తి గ్రామాల్లో పల్లె పండుగ కార్య

పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలి

పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలి

కాకినాడ రూరల్‌, అక్టోబరు 18: గ్రామాల్లో జరుగుతున్న పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచించారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గంగనాపల్లి, చీడిగ, ఇంద్ర పాలెం గ్రామాల్లో రూ.2.10 కోట్ల ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించనున్న సీసీ రో

నాలుగేళ్లలో కానిది.. నాలుగు నెలల్లో అయింది!

నాలుగేళ్లలో కానిది.. నాలుగు నెలల్లో అయింది!

గొల్లప్రోలు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): తాగునీటికోసం విద్యార్థులు నాలుగేళ్లుగా పడుతున్న ఇ బ్బందులకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చొరవ తో పరిష్కారం లభించింది. నాలుగేళ్లుగా కానిది.. నాలుగు నెలల్లో పరిష్కారమైంది.. ఆర్వో ప్లాంటు వినియోగంలోకి వచ్చింది. గొల్లప్రోలు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు కొంతకాలంగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పా

Pawan Kalyan: పరిపాలన, రాజకీయాలు రెండూ వేరు.. వైసీపీపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పరిపాలన, రాజకీయాలు రెండూ వేరు.. వైసీపీపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్

ప్రజాప్రతినిధులుగా ఉన్నంత కాలం పరిపాలన, రాజకీయాలు వేర్వేరుగా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా పల్లె పండుగ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి