• Home » Janasena

Janasena

Balaraju: పోలవరం ఎమ్మెల్యే కారుపై దాడి కేసులో విచారణ వేగవంతం

Balaraju: పోలవరం ఎమ్మెల్యే కారుపై దాడి కేసులో విచారణ వేగవంతం

Andhrapradesh: పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు కారుపై జరిగిన రాయి దాడి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దాడి జరిగిన ప్రాంతమైన హాస్టల్ పరిసరాల్లో జీలుగుమిల్లీ సీఐ క్రాంతి కుమార్, బుట్టాయిగూడెం ఎస్సై వెంకన్న తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ... కర్రలతో దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమన్నారు.

Balaraju: జనసేన ఎమ్మెల్యే సడెన్ ఎంట్రీ.. దొరికిపోయిన ఉద్యోగి.. ఇంతకీ ఏం జరిగిందంటే..!?

Balaraju: జనసేన ఎమ్మెల్యే సడెన్ ఎంట్రీ.. దొరికిపోయిన ఉద్యోగి.. ఇంతకీ ఏం జరిగిందంటే..!?

Andhrapradesh: ఆయనో ప్రజాప్రతినిధి.. అయినా సరే సామాన్యుడిలా అవతారం ఎత్తాడు..! అసలేం జరుగుతోందని తెలుసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ ఓ ఉద్యోగి చేస్తున్న పని పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పని సమయాల్లో ఇంతటి నిర్లక్షమా అంటూ విరుచుకుపడ్డారు. ఓ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అలా వస్తారని ఊహించి ఉండరు అక్కడి సిబ్బంది.

Pawan Kalyan: మహిళలను వేధిస్తే తాట తీయండి.. పవన్ వార్నింగ్

Pawan Kalyan: మహిళలను వేధిస్తే తాట తీయండి.. పవన్ వార్నింగ్

ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి ప్రజా సమస్యల పరష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారు.

AP Assembly: వైసీపీ ఎక్సైజ్ పాలసీపై ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏమన్నారంటే?

AP Assembly: వైసీపీ ఎక్సైజ్ పాలసీపై ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏమన్నారంటే?

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్‌పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మద్యంలో చాలా లోతైన విచారణ జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంతో దోపిడీ దీనిలో జరిగిందన్నారు. రూ.15000 కోట్లు కేంద్రం ఇస్తే ఆనందం వ్యక్తం చేశామని...

Nagababu: పవన్ మనసులో నుంచి పుట్టిన గొప్ప ఆలోచనే కార్యకర్తలకు బీమా

Nagababu: పవన్ మనసులో నుంచి పుట్టిన గొప్ప ఆలోచనే కార్యకర్తలకు బీమా

Andhrapradesh: కార్యకర్తలకు భద్రత, భరోసా కల్పించే క్రియాశీలక సభ్యత్వంలో అందరూ భాగస్వామ్యం కావాలని జనసేన నేత నాగబాబు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసులో నుంచి పుట్టిన గొప్ప ఆలోచన ‘‘కార్యకర్తలకు బీమా’’ అని చెప్పుకొచ్చారు. ఇటీవల వేరు వేరు ప్రమాదాల్లో మృతి....

Nagababu: వైసీపీ వాళ్లు అప్పుడే కుక్కల్లాగా వెంటపడుతున్నారు: నాగబాబు

Nagababu: వైసీపీ వాళ్లు అప్పుడే కుక్కల్లాగా వెంటపడుతున్నారు: నాగబాబు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వంపై శవరాజకీయాలు మొదలుపెట్టిన వైఎస్సార్‌సీపీపై జనసేన కీలక నేత నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే అయ్యిందని, అప్పుడే వైసీపీ వాళ్లు మొరగడం ప్రారంభించారని మండిపడ్డారు.

Nagababu: జగన్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్

Nagababu: జగన్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్

Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత కొణిదల నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం నాడు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వీడియో విడుదల చేశారు. జగన్ శవ రాజకీయాలు మానుకో అని హితవుపలికారు. రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు.

Pawan Kalyan: ముంబై పెళ్లిలోనూ జనసేన గెలుపుపైనే చర్చ

Pawan Kalyan: ముంబై పెళ్లిలోనూ జనసేన గెలుపుపైనే చర్చ

Andhrapradesh: జనసేన పోటీ చేసిన ప్రతి సీటును గెలిచిందని.. ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే.. అందరూ ఇదే విషయాన్ని అడిగారని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... జనసేన విజయం గొప్ప విజయమని చెప్పుకొచ్చారు. జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే వేరే వాళ్లు తట్టుకోలేకపోయేవారన్నారు.

Nadendla Manohar: ఈరోజు పేద ప్రజలకు పెద్ద పండుగ

Nadendla Manohar: ఈరోజు పేద ప్రజలకు పెద్ద పండుగ

Andhrapradesh: ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పెద్ద పండుగ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రైతులను కలిసిన సమయంలో వారి బాధలు చెప్పారన్నారు. ధాన్యం కొనుగోలు లో కూడా రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు.

Janasena: జగన్ ప్రభుత్వంలో నిర్మాణ రంగం కుదేలు: బండి రామకృష్ణ

Janasena: జగన్ ప్రభుత్వంలో నిర్మాణ రంగం కుదేలు: బండి రామకృష్ణ

గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పేద ప్రజలకు ఇసుక లేకుండా చేశారని ఫలితంగా నిర్మాణ రంగం కుదేలైందని జనసేన నాయకులు బండి రామకృష్ణ (Bandi Ramakrishna) విమర్శించారు. ఉచిత ఇసుక అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ఈరోజు(మంగళవారం) సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్ర చిత్ర పటాలకు ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి