• Home » Jammu and Kashmir

Jammu and Kashmir

India Stand On Jammu Kashmir: కశ్మీర్‌ను ఖాళీ చేయాల్సిందే.. భారత్ వార్నింగ్

India Stand On Jammu Kashmir: కశ్మీర్‌ను ఖాళీ చేయాల్సిందే.. భారత్ వార్నింగ్

Operation Sindoor: జమ్మూ కశ్మీర్ విషయంలో తగ్గేదే లేదని అంటోంది భారత్. ఖాళీ చేయాల్సిందేనంటూ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇస్తోంది ఇండియా. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Encounter In Jammu And Kashmir: మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు చుట్టు ముట్టినట్లు సమాచారం.

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Pahalgam Attack: పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్థాన్‌ను వణికించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది.

India Pak Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ మోగనున్న బడిగంట

India Pak Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ మోగనున్న బడిగంట

సరిహద్దు జిల్లాలైన కుప్వారా, బారాముల్లా, బండిపోరలోని గురెజ్ సబ్-డివిజన్ మినహా కశ్మీర్ అంతటా ఈనెల 13 నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రకటించారు.

Omar Abdullah: కశ్మీర్‌ను పాక్ మరోసారి అంతర్జాతీయ అంశంగా మార్చింది: సీఎం ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah: కశ్మీర్‌ను పాక్ మరోసారి అంతర్జాతీయ అంశంగా మార్చింది: సీఎం ఒమర్ అబ్దుల్లా

కొన్నేళ్లుగా సాధించిన ఆర్థిక, దౌత్య పురోగతి మొత్తం పహల్గాం దాడితో కనుమరుగైందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.

Firing at Nagrota Army Station: నాగ్రోటా ఆర్మీ స్టేషన్‌పై ఆగంతుకుడి కాల్పులు.. సెంట్రీకి స్వల్ప గాయాలు

Firing at Nagrota Army Station: నాగ్రోటా ఆర్మీ స్టేషన్‌పై ఆగంతుకుడి కాల్పులు.. సెంట్రీకి స్వల్ప గాయాలు

జమ్మూకశ్మీర్‌లోని నాగ్రోటా ఆర్మీ స్టేషన్‌పై ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో అక్కడి సెంట్రీకి స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడి కోసం సైనికులు తీవ్రంగా గాలిస్తున్నారు.

 Kishan Reddy: భారత సైనికులకు మద్దతుగా కిషన్‌రెడ్డి కీలక పిలుపు

Kishan Reddy: భారత సైనికులకు మద్దతుగా కిషన్‌రెడ్డి కీలక పిలుపు

Kishan Reddy: దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక ర్యాలీలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Operation Sindoor: భారత్-పాక్‌ యుద్ధం.. ఢిల్లీకి తెలుగు స్టూడెంట్స్

Operation Sindoor: భారత్-పాక్‌ యుద్ధం.. ఢిల్లీకి తెలుగు స్టూడెంట్స్

Operation Sindoor: భారత్‌-పాక్ యుద్ధం నేపథ్యంలో పంజాబ్, జమ్ముకశ్మీర్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు వెనక్కి వచ్చేస్తున్నారు. పంజాబ్ లవ్లీ యూనివర్సిటీలోనే దాదాపు 2వేల మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం.

Bandi Sanjay: ఆపరేషన్ సిందూర్.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థుల లేఖ

Bandi Sanjay: ఆపరేషన్ సిందూర్.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థుల లేఖ

Bandi Sanjay: పాకిస్తాన్, భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జమ్మూ కశ్మీర్‌‌లో చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థులు లేఖ రాశారు. దీంతో వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్‌ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.

India Pakistan War: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. కీలక మిలటరీ పోస్ట్ ధ్వంసం

India Pakistan War: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. కీలక మిలటరీ పోస్ట్ ధ్వంసం

Indian Forces: భారత్‌ మీదకు దాడులకు తెగబడుతున్న పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటు అటాక్‌లో విఫలమవుతున్న దాయాది.. అటు డిఫెన్స్‌లోనూ చతికిలపడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి