Home » Jagtial
ఎస్సీ వర్గీకరణకు అసెం బ్లీలో చట్టబద్దత కల్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాన పాత్ర పోషించి దేశానికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం పొందడంపై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జెండా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాలు చేసిన పోరాటానికి దారిచూపిన ఘనత కాంగ్రెస్ దేన న్నారు.
ఎస్సారెస్పీ కింద యాసంగి నీటి సరఫరాకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా విని యోగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం డీ83 కాలువ కింద యాసంగి పంటకు నీటి విడుదలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సారెస్పీ కింద యాసంగికి 7 తడులలో 6 తడులను ఇప్పటికే విడుదల చేశామని తెలిపారు.
భవిత కేంద్రాలకు వచ్చే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాఠశాల స్థాయి చిన్నారులకు భవిత కేంద్రాల్లో ఐఈఆర్పీ (ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్) బోధన అందిస్తున్నారు. భవిత కేంద్రాల్లో సరైన సౌకార్యలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో ఇటీవల కేన్సర్ కేసులు పెరుగుతుండడంతో ముందస్తు జాగ్రత్తలతో వ్యాధిబారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో కేన్సర్ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. దీంతో కేంద్రం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో చేరింది.
Jagtial wedding tragedy: జిగిత్యాలకు చెందిన కిరణ్కు మరికొద్ది గంటల్లో పెళ్లి జరగబోతోంది. అంతా ఆ సంబరాల్లో మునిగితేలుతున్నారు. కానీ అంతలోనే జరిగిన ఓ ఘటన ఇంట్లోని వారిని విషాదంలోకి నెట్టేసింది.
Insect in biryani: ఓ వ్యక్తి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిందామని రెస్టారెంట్కు వచ్చాడు. చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. బిర్యానీ వచ్చిన వెంటనే తిందామని చూసిన కస్టమర్కు అందులో కనబడింది చూసి షాక్కు గురయ్యాడు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలకు అందించాల్సిన వేసవి భత్యం రెండు సంవత్సరాలుగా అందడం లేదు. ప్రస్తుత వేసవిలోనైనా భత్యం అందుతుందా లేదా అన్న సందిగ్ధం కూలీల్లో నెలకొంది.
Telangana: మారు గంగారెడ్డి హత్యపై ఎమ్మెల్యే సంజయ్ ఆరా తీశారు. జగిత్యాల ఎస్పీకి ఎమ్మెల్యే ఫోన్ చేసి హత్య గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, హత్యలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలొద్దని ఆదేశాలు జారీ చేశారు.
కాసులకు కక్కుర్తి పడి జిల్లా లోని కొందరు వైద్యులు యథేచ్ఛగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడ, మగ అని నిర్ధారిస్తూ...ఆడ శిశువు అయితే పురిట్లోనే కడతేరుస్తున్నారు. తాజాగా జిల్లాలోని అశోక్ నగర్లో గల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో..
Telangana: ఈనెల 22న ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయపడిన శివప్రసాద్ను హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందంటూ వైద్యలు తెలిపారు. అయితే ఎస్సై కొట్టడం వల్లే సదరు వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డంటూ బాధితుడి సోదరి సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసింది.