Home » Jaggareddy
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్ను దేవుడంటూనే ఆయన కొంప ముంచుతోందని, రాష్ట్రంలో బీజేపీకి బలం చేకూరేలా చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కవిత లేఖపై తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
గుల్జార్ హౌజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే సీఎం రేవంత్రెడ్డి అలర్ట్ అయి.. జీహెచ్ఎంసీ అధికారులను అలర్ట్ చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తెలిపారు.
ఇండియా అంటేనే ఇందిర. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో పార్టీలకు అతీతంగా అందరూ ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక రకంగా.. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కంటే 1971లో పాకిస్థాన్తో ఇందిరాగాంధీ చేసిన యుద్ధం గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీలపై మరోమారు మళ్లీ నోరు జారితే బట్టలిప్పి నడిరోడ్డుపై గుంజీలు తీయిస్తానంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హెచ్చరించారు.
బీజేపీ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలపై తూర్పు జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీపై విమర్శలు చేయాల్సిన పరిస్థితిని రఘునందన్ తెచ్చారని ధ్వజమెత్తారు.
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డితో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్రెడ్డిలు సోమవారం భేటీ అయ్యారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ నాయకత్వంలో.. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం సామాజిక ప్రజాపాలన చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనపై చర్చకు సిద్ధమా.. కిషన్ రెడ్డీ అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడి సవాలు విసిరారు. శుక్రవారం గాంధీభవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కులగణనకు రాహుల్ గాంధీనే దేశ హీరో అని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయం ప్రశంసనీయం అయినా, కులగణన క్రెడిట్ మాత్రం రాహుల్కే చెందుతుందని అన్నారు.