• Home » IT Raids

IT Raids

YCP Ex MLA: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంపై ఐటీ దాడులు

YCP Ex MLA: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంపై ఐటీ దాడులు

బీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంతోపాటు ఆయన కార్యాలయంపై ఐటీ శాఖ అదికారులు బుధవారం దాడులు చేశారు. అయితే ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

IT Raids: పరుపు పైకిలేపి చూస్తే నోట్ల కట్టల గుట్టలు.. 10 యంత్రాలతో లెక్కించాల్సిన పరిస్థితి

IT Raids: పరుపు పైకిలేపి చూస్తే నోట్ల కట్టల గుట్టలు.. 10 యంత్రాలతో లెక్కించాల్సిన పరిస్థితి

ఇటీవల ఆగ్రాలోని ముగ్గురు బూట్ల వ్యాపారుల నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన ఐటీ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిందని ఐటీ అధికారులు వెల్లడించారు. ఆగ్రాలోని ఓ షూ వ్యాపారికి సంబంధించిన నివాస ప్రాంగణంలో సుమారు రూ.60 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు తెలిపారు.

Shocking: వారు అమ్మేది చెప్పులే.. కానీ, ఆ గది నిండా నోట్ల కట్టలే..!

Shocking: వారు అమ్మేది చెప్పులే.. కానీ, ఆ గది నిండా నోట్ల కట్టలే..!

వారు అమ్మేది చెప్పులు.. కానీ, వారి వద్ద ఉన్న సంపద కోట్లు.. అవును, వారి వద్ద ఉన్న నోట్ల కట్టలు చూసి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఖంగుతిన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 40 కోట్ల నగదు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.

SIM Cards Block: 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకంటే..

SIM Cards Block: 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకంటే..

SIM Cards Block in Pakistan: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 లక్షల సిమ్ కార్డ్స్‌ బ్లాక్(SIM Cards Block) చేశారు. ఎందుకు బ్లాక్ చేశారంటే.. ఆదాయం(Income) పెంచుకోవడానికట! అవును, ఈ షాకింగ్ నిర్ణయం దేశ ప్రభుత్వం తీసుకుంది. మరి ఏ దేశ ప్రభుత్వం.. ఎందుకు సిమ్ కార్డ్స్ బ్లాక్ చేసిందో తెలియాలంటే పూర్తి కథనం తెలుసుకోవాల్సిందే. పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఉన్న..

MLC Kavitha: ఏ క్షణమైనా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..?

MLC Kavitha: ఏ క్షణమైనా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..?

ED Raids On Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి ఈడీ, ఐడీ (ED, IT) రంగం సిద్ధం చేసిందా..? సుదీర్ఘ సోదాల తర్వాత కవితను అదుపులోనికి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయా..? అంటే హైదరాబాద్‌లో ఆమె ఇంటి దగ్గర పరిస్థితులను బట్టి చూస్తే కచ్చితంగా ఇదే జరగొచ్చని తెలుస్తోంది..

Hyderabad: కింగ్స్ ప్యాలెస్ యజమాని నివాసంలో ఐటీ సోదాలు

Hyderabad: కింగ్స్ ప్యాలెస్ యజమాని నివాసంలో ఐటీ సోదాలు

పాతబస్తీలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కింగ్స్ ప్యాలెస్ యజమాని షా నవాజ్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా షా నవాజ్ నివాసంలో సోదాలు జరిగాయి.

IT Raids: హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలపై ఐటీ సోదాలు

IT Raids: హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలపై ఐటీ సోదాలు

Telangana: భాగ్యనగరంలో ఐటీ సోదాల కలకలం రేగింది. మంగళవారం ఉదయం ఫార్మా కంపెనీలపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి.

IT Guidelines: ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఏం చెప్తున్నాయి?

IT Guidelines: ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఏం చెప్తున్నాయి?

ఇంట్లో నగదు పరిమితులు, లావాదేవీలపై ఆదాయపు పన్ను నియమాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..

Congress MP Dhiraj Prasad Sahu: ఐటీ దాడుల్లో రూ.350 కోట్ల నగదు పట్టుబడడంపై తొలిసారి స్పందించిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్

Congress MP Dhiraj Prasad Sahu: ఐటీ దాడుల్లో రూ.350 కోట్ల నగదు పట్టుబడడంపై తొలిసారి స్పందించిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్

తనకు సంబంధించిన ఇళ్లల్లో ఐడీ దాడులు, వందలాది కోట్ల రూపాయల నగదు రికవరీపై కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు తొలిసారి స్పందించారు. చోటుచేసుకుంటున్న పరిణామాలు బాధకు గురిచేస్తున్నాయని అన్నారు.

Congress: రూ.351 కోట్లకు చేరిన కాంగ్రెస్ ఎంపీ అక్రమ సంపాదన.. ఇంకా లెక్కించాల్సిన డబ్బు సంచులు ఎన్నంటే..?

Congress: రూ.351 కోట్లకు చేరిన కాంగ్రెస్ ఎంపీ అక్రమ సంపాదన.. ఇంకా లెక్కించాల్సిన డబ్బు సంచులు ఎన్నంటే..?

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి రూ.351 కోట్లకు చేరుకుంది. మొత్తం 176 డబ్బుల సంచులకుగాను అధికారులు ఇప్పటివరకు 140 లెక్కించారు. మరో 36 సంచులు లెక్కించాల్సి ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి