• Home » IT Companies

IT Companies

IT Corridor: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

IT Corridor: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

సైబరాబాద్‌ కమిషనరేట్‌ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఐటీ కారిడార్‌. వేలాది ఐటీ కంపెనీలు.. రోజుకు సుమారు 15–20 లక్షల మంది వాహనదారులు రాకపోకలు సాగించే అత్యధిక రద్దీ ప్రాంతం.. అలాంటి ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టడానికి సైబరాబాద్‌ పోలీసులు అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు.

Fraud: ఉద్యోగాలిస్తామని బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ..

Fraud: ఉద్యోగాలిస్తామని బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ..

ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగింది. గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Sridhar Babu: ఏరోస్పేస్‌ కంపెనీలకు అత్యుత్తమ గమ్యస్థానం తెలంగాణ!

Sridhar Babu: ఏరోస్పేస్‌ కంపెనీలకు అత్యుత్తమ గమ్యస్థానం తెలంగాణ!

ఏరోస్పేస్‌ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని ఫ్రెంచ్‌ ఏరోస్పేస్‌ పరిశ్రమల సంఘం ప్రశంసించింది. ఇప్పటికే ఇక్కడ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టి విజయవంతంగా కొనసాగుతున్నాయని గుర్తుచేసింది.

High Court: పరిశ్రమలు పెట్టని సంస్థలకు భూములెందుకు?

High Court: పరిశ్రమలు పెట్టని సంస్థలకు భూములెందుకు?

ఐటీ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు 2001-2006 మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి విలువైన భూములను తక్కువ ధరకు పొంది ఇప్పటివరకు

CM Revanth Reddy: ఫ్యూచర్‌ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు

CM Revanth Reddy: ఫ్యూచర్‌ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు

రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది.

Hyderabad: ఐటీ కంపెనీల భవనాలకు హై రైజ్‌ కెమెరాలు..

Hyderabad: ఐటీ కంపెనీల భవనాలకు హై రైజ్‌ కెమెరాలు..

సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధిలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో ఐటీ కంపెనీల భవనాలకు హై రైజ్‌ కెమెరాల ఏర్పాటు కు ప్రణాళికలు సిద్ధం చేశారు.

U.S. Company: హైదరాబాద్‌లో ‘చార్లెస్‌ స్క్వాబ్‌ సెంటర్‌’

U.S. Company: హైదరాబాద్‌లో ‘చార్లెస్‌ స్క్వాబ్‌ సెంటర్‌’

ఆర్థికపరమైన సేవల్లో పేరొందిన అమెరికా బహుళ జాతి సంస్థ చార్లెస్‌ స్క్వాబ్‌ కంపెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Cognizant: 14న కాగ్నిజెంట్‌ విస్తరణ..

Cognizant: 14న కాగ్నిజెంట్‌ విస్తరణ..

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ తన విస్తరణ ప్రణాళికను ఈ నెల 14న ప్రారంభించనుంది. ఈ మేరకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ నెల 5న న్యూజెర్సీలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో రవికుమార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే.

YSRCP: విశాఖ ఐటీపై వైసీపీ విషం

YSRCP: విశాఖ ఐటీపై వైసీపీ విషం

ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా వైసీపీ పద్ధతి మారలేదు. విషప్రచారం చేయడం మానుకోలేదు. కొత్త ప్రభుత్వంపైన, విశాఖపట్నంలో ఐటీ రంగంపైన విషం చిమ్ముతోంది.

 IT companies : గప్‌చుప్‌గా కొలువుల కోత

IT companies : గప్‌చుప్‌గా కొలువుల కోత

భారత ఐటీ కంపెనీల్లో కొలువుల కోత గప్‌చుప్‌గా కొనసాగుతోంది. గతేడాది దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఇంటికి పంపాయి. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని ఆలిండియా ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఏఐఐఐఈయూ) తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి