Home » ISRO
ఆధునికీకరణ, పరిశోధనలపై భారత్ దృష్టి పెట్టిందని.. దీంతో 2047 నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ సింహాచలంలోని..
అంతరిక్ష రంగంలో గడిచిన 63 ఏళ్లలో గణనీయమైన ప్రగతి సాధించామని భారత అంతరిక్ష పరిశోధన..
యాక్సియమ్-4 మిషన్ విజయవంతమైంది శుభాంశూ శుక్లా ప్రయాణిస్తున్న డ్రాగన్ స్పేస్ క్యాప్సుల్ సముద్రంలో సురక్షితంగా దిగింది. ఇలా ఎందుకూ? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? దీని వెనక పలు ముఖ్య కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్యాన్ మిషన్లో భాగంగా వచ్చే డిసెంబరులో మానవరహిత రాకెట్ ప్రయోగం జరపనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ప్రకటించారు.
అంతరిక్షం నుంచి భారత్ ఆశావాదం, నిర్భయత్వం విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోందని..
యాక్సియమ్-4 మిషన్ ముగింపునకు వచ్చేసింది. భారత వ్యోమగామి శుభాంశూ శుక్లాతో పాటు మిగతా ముగ్గురు వ్యోమగాములు రేపు తిరుగు ప్రయాణం కట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం జులై 15 మధ్యాహ్నం మూడు గంటలకు వారు భూమ్మీదకు చేరుకుంటారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రా ఐఎస్ఎస్నికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా..
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్లో మరో కీలక ముందడుగు పడింది.
రాష్ట్రంలోని లేపాక్షి, తిరుపతిల్లో అంతరిక్ష నగరాలు స్పేస్ సిటీలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉండవల్లి నివాసంలో స్పేస్ సిటీ పాలసీ-2025-35పై సమీక్ష జరిగింది.