Home » Israeli-Hamas Conflict
ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. తొలుత హమాస్ 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించి, ఇజ్రాయెల్తో యుద్ధానికి..
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లతో దాడి చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడితో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఇప్పుడు 'యుద్ధం'గా మారింది.
ఇజ్రాయెల్ - పాలస్తీనకు(Israel - Palestine) జరుగుతున్న యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా(America).. ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచి.. కదనరంగంలోకి దిగింది. ఇప్పటికే అమెరికా సేనలు ఆ దేశం తరఫున హమాస్ వ్యతిరేకంగా పోరాడుతుండగా.. యూఎస్ కి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు(Warships) ఇప్పుడు రంగంలోకి దిగాయి.
ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ) మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తొలుత 5 వేల రాకెట్లతో హమాస్ మెరుపుదాడి చేయగా..
ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israel - Palestine) మధ్య భీకర పోరులో అమాయక ప్రజలు బలవుతున్నారు. రాకెట్ల దాడులతో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా, వేలాదిగా గాయపడ్డారు. తాజాగా హమాస్(Hamas) సాయుధులు ఓ కుటుంబాన్ని టార్చర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలుత హమాస్ గ్రూపు అక్టోబర్ 6వ తేదీన ఇజ్రాయెల్పై మెరుపు దాడి...
ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు ఖండించింది. ఇదే సమయంలో 2004-2014 మధ్య ఇండియా కూడా ఇలాంటి దాడులనే చవిచూసిందని, వీటిని ఎప్పటికీ మరచిపోలేమని బీజేపీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టింది.
శనివారం ఉదయం ఇజ్రాయెల్పై హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ ఆల్-అఖ్సా స్టార్మ్’ పేరుతో చేసిన ఈ దాడుల కోసం హమాస్ 2014లోనే...
ఇజ్రాయెల్ - గాజాల(Israel - Gaza) మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో దేశ పౌరుల లెక్కలు తీసే పనిలో పడింది. ఈ క్రమంలో మేఘాలయ(Meghalaya) ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 27 మంది ఇజ్రాయెల్లో చిక్కుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. వారిని సురక్షితంగా భారత్ తిరిగి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖని కోరింది. వారంతా ఇజ్రాయెల్కు తీర్థ యాత్ర కోసం వెళ్లారని ఇంతలో ముప్పు ముంచుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది
శనివారం ఉదయం ఇజ్రాయెల్పై గాజా స్ట్రిప్ నుంచి హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్) మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5వేలకు పైగా రాకెట్లను...