Home » Israeli-Hamas Conflict
ఇజ్రాయెల్-పాలస్థీనా(Israeil-Palestine) యుద్ధంలో హమాస్(Hamas) సీనియర్ కమాండర్ మృతి చెందినట్లు ఆ ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజా స్ట్రిప్(Gaza Strip)లో జరిగిన వైమానిక దాడిలో హమాస్ టెర్రర్ గ్రూప్లోని సీనియర్ సభ్యుడు మురాద్ అబూ మురాద్ని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(Israeil Defence Force) వెల్లడించింది.
ఇజ్రాయెల్-హమాస్(Israeil-Hamas) మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన 447 మంది భారతీయులను(Indians) 'ఆపరేషన్ అజయ్'(Operation Ajay) కింద తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి.
పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ తమపై మెరుపుదాడులు చేయడం, తమ దేశ పౌరుల్ని కిడ్నాప్ చేయడంతో.. ఇజ్రాయెల్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్ని పూర్తిగా తుడిచిపెట్టాలన్న ఉద్దేశంతో దూసుకుపోతోంది...
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ను మొదలుపెట్టింది. ఇప్పటికే...
గాజాలోని హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ ఆజయ్’ను...
శనివారం తమపై మెరుపుదాడులు చేయడం, లోనికి చొరబడి కొందరు పౌరుల్ని అపహరించుకుపోవడంతో.. హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు)పై ఇజ్రాయెల్ ప్రతీకారదాడులకు ఎగబడింది. గాజాలోని..
ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israel-Palastine) మధ్య బాంబుల వర్షం కురుస్తున్న వేళ ఇరాన్(Iran) ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్(Gaza Strip)పై బాంబు దాడులు ఆపకపోతే ఆ దేశ సరిహద్దుల్లో యుద్ధం మొదలుకావచ్చని హెచ్చరించింది.
ప్రపంచ వ్యాప్తంగా పెను భూతంలా విస్తరిస్తున్న ఉగ్రవాదం(Terrorism)పై కొన్ని దేశాలు ఉమ్మడి పోరుకు ముందుకు రాకపోవడం బాధాకర విషయమని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జీ - 20 పార్లమెంటరీ సమ్మిట్(G-20 Parliamentary Summit) ని శుక్రవారం ప్రారంభించిన మోదీ 2001లో పార్లమెంట్పై ఉగ్రవాదుల దాడి(Terror Attack) ఘటనల్ని గుర్తు చేసుకున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ ల(Israel- Hamas) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శుక్రవారం పోలీసులు బందోబస్తు పెంచారు. ప్రార్థనాలయాల ముందు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సంఘ విద్రోహ శక్తులు పేట్రేగిపోతారని భద్రతా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ఇజ్రాయెల్-పాలస్థీనా(Israel- Palestine) మధ్య జరుగుతున్న భీకర పోరులో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హమాస్(Hamas) మిలిటెంట్లకు వ్యతిరేకంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆయుధాల్లో ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు మానవ హక్కుల సంస్థ(Human Rights) ఆరోపించింది.