Home » Israel
ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరుదేశాల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇజ్రాయెల్ను క్యాన్సర్ కణితితో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసి మరోసారి నిప్పు రాజేశారు.
దక్షిణ సిరియాలోని స్వెయిదా ప్రాంతంలో స్థానిక మిలీషియాల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్ మిలీషియాకు, సున్నీ బెడ్విన్ తెగలకు మధ్య గత ఆదివారం సాయుధ ఘర్షణ ప్రారంభమైంది.
Iran Nuclear Talks With US: 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేశాయి. అయితే, తాజా పరిణామంతో ఇజ్రాయెల్కు గట్టి దెబ్బ పడేలా ఉంది.
ఇరాన్ మద్దతుతో ఎర్ర సముద్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్న తిరుగుబాటు దళం హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్స(ఐడీఎఫ్) ఆదివారం సాయంత్రం నుంచి ముప్పేట దాడులు జరిపింది.
ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకారం తెలిపింది. ఈమేరకు తన సమ్మతిని ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులకు తెలియజేసింది.
హమాస్ నాయకులు, క్యాడర్ లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం నేపథ్యంలో చెన్నై నుంచి అరబ్ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఇరాన్ ముందు జాగ్రత్తగా తరలించినట్టు చెబుతున్న 400 కేజీల యురేనియంతో సుమారు 10 అణుబాంబులు తయారు చేయవచ్చనేది ఒక అంచనా. 'మిస్సింగ్' యురేనియం 60 శాతం ఎన్రిచ్ అయిందని, 90 శాతం ఎన్రిచ్ స్థాయికి తీసుకువెళ్తే అణ్వాయుధాలలో ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
ప్రపంచ దేశాలను ఇప్పుడు యుద్ధ భయం పట్టుకుంది. ఎప్పుడు ఎవరు ఏ దేశం మీదకు యుద్ధానికి బయలుదేరుతారో చెప్పలేని పరిస్థితి. యుద్ధాల వల్ల శాంతి కరువై, సొంతవాళ్లను పోగొట్టుకొని ఎంతో మంది రోడ్డున పడుతున్నారు.
ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణి దాడులకు దిగింది. బేర్షివా నగరంపై జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. నివాస భవనాలు కూడా ధ్వంసం అయ్యాయి.