• Home » IRCTC

IRCTC

IRCTC: భక్తులకు గుడ్ న్యూస్.. జ్యోతిర్లింగాల దర్శనం కోసం స్పెషల్ యాత్ర

IRCTC: భక్తులకు గుడ్ న్యూస్.. జ్యోతిర్లింగాల దర్శనం కోసం స్పెషల్ యాత్ర

మహాదేవ్ భక్తులకు(devotees) గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శనం కోసం IRCTC దేవ్ దర్శన్ యాత్ర(dev darshan yatra)ను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దేవ్ దర్శన్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, జోషిమత్ సహా దేశంలోని అనేక జ్యోతిర్లింగ ఆలయాలను సూపర్ లగ్జరీ రైల్వే ప్రయాణం ద్వారా చుట్టిరావచ్చు.

IRCTC: హైదరాబాద్ టూ ఊటీ 6 రోజుల టూర్ ప్లాన్..బడ్జెట్ ఏంతంటే

IRCTC: హైదరాబాద్ టూ ఊటీ 6 రోజుల టూర్ ప్లాన్..బడ్జెట్ ఏంతంటే

వేసవి సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో మీ పిల్లలతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే మీకు తక్కువ బడ్జెట్‌లో హైదరాబాద్(hyderabad) నుంచి వెళ్లే మంచి టూర్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC: రైల్వే ప్రయాణీకులకు సూపర్ న్యూస్.. ఇక ఆ కష్టాలన్నీ తీరినట్లే..

IRCTC: రైల్వే ప్రయాణీకులకు సూపర్ న్యూస్.. ఇక ఆ కష్టాలన్నీ తీరినట్లే..

భారతీయ రైల్వేలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు. భారీ నెట్ వర్క్ తో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలుస్తోంది భారతీయ రైల్వే ( Indian Railway ). నిరంతరం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ సేవలు అందిస్తున్నాయి.

IRCTC: శ్రీరామనవమి స్పెషల్.. వైష్ణో దేవి నవరాత్రి టూర్ ప్యాకేజీ

IRCTC: శ్రీరామనవమి స్పెషల్.. వైష్ణో దేవి నవరాత్రి టూర్ ప్యాకేజీ

దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో శ్రీరామనవమి నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి(sri rama navami) బుధవారం ఏప్రిల్ 17, 2024న జరగనుంది. ఈ క్రమంలో మీరు వైష్ణో దేవి ఆలయాన్ని(MATA VAISHNO DEVI temple) సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఈ IRCTC టూర్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు.

IRCTC: షిర్డీ, శని శింగణాపూర్, త్రయంబకేశ్వర్ టూర్ ప్లాన్.. 3 రోజులకు ఎంతంటే

IRCTC: షిర్డీ, శని శింగణాపూర్, త్రయంబకేశ్వర్ టూర్ ప్లాన్.. 3 రోజులకు ఎంతంటే

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు పర్యాటకుల కోసం కొత్త కొత్త టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఆలయాలైన షిర్డీ సాయి బాబాతో పాటు శని శింగనాపూర్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శించడానికి IRCTC ఇప్పటికే టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్యాకేజీకి ఎంత ఖర్చు అవుతుందనేది ఇప్పుడు చుద్దాం.

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

మీరు మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని(tour) ఆలోచిస్తున్నారా. అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ రైల్వే ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. వాటిలో భాగంగా సుందర్ సౌరష్ట(sundar saurashtra) కూడా ఒక బెస్ట్ ప్యాకేజీ అని చెప్పవచ్చు. అయితే ఈ టూర్ వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏయే ప్రాంతాలు కవర్ చేస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.

IRCTC Alert: ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ పని చేస్తున్నారా? డైరెక్ట్ జైలుకే ఇక..!

IRCTC Alert: ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ పని చేస్తున్నారా? డైరెక్ట్ జైలుకే ఇక..!

రైలు ఎక్కుతున్నపుడు, దిగే సందర్భంలో సెల్‌ఫోన్‌ వాడుతున్నారా..? రైల్వే ట్రాక్‌ల దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్‌లో మాట్లాడటం లేదా మొబైల్‌ చూడటం వంటివి చేస్తున్నారా..?

Viral Video: ట్రైన్‌లో ప్రయాణికుడి గల్లా పట్టి కొట్టి మహిళ.. షాకింగ్ వీడియో..!

Viral Video: ట్రైన్‌లో ప్రయాణికుడి గల్లా పట్టి కొట్టి మహిళ.. షాకింగ్ వీడియో..!

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతుంది. తాజాగా ట్రైన్‌లో(Indian Railways) జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రైన్‌లోని(Trains) ప్రయాణికులు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఓ మహిళ.. ఒక వ్యక్తిని గల్లా పట్టుకుని కొట్టింది.

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మళ్లీ అదే నిర్లక్ష్యం.. యోగర్ట్‌లో ఫంగస్

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మళ్లీ అదే నిర్లక్ష్యం.. యోగర్ట్‌లో ఫంగస్

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లలో ఆహారం విషయంలో తరచూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దుర్వాసనతో పాటు భోజనంలో కీటకాలు, ఇతర పురుగులు రావడం వంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడికి సర్వ్ చేసిన యోగర్ట్(Yogurt)లో ఫంగస్ (Fungus) కనిపించింది.

ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!

ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!

రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ‘ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌’గా పేరు మార్చిన ప్యాసింజర్‌ రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీ చార్జీలను మంగళవారం నుంచి పునరుద్ధరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి