Home » IRCTC
పర్యాటకులకు అదిరిపోయే ఆఫరిచ్చింది ఐఆర్సీటీసీ. టికెట్ సహా అన్ని ఖర్చులూ కలిపి లక్షలోపు బడ్జెట్తోనే 6 రోజుల పాటు దుబాయ్ చుట్టేసే అవకాశం కల్పిస్తోంది..
ఐఆర్సీటీసీ తత్కాల్ బుకింగ్ సేవల్లో అంతరాయంపై ఓ ప్యాసెంజర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. ఐఆర్సీటీసీ తత్కాల్ సిస్టమ్లో అసలు ఏం జరుగుతోందంటూ పలువురు ప్యాసింజర్లు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు..
మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? బస్సు, రైలు లేదా కారులాంటి వాహనాల్లో ఏది బెటర్ అని అర్థం కావడం లేదా ? అక్కడకు ఏయే మార్గాల్లో వెళ్లాలి. ఎన్ని రోజుల ట్రిప్కు ఎంత ఖర్చవుతుంది. ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఏంటి అనే సందేహాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
మీరు కూడా మహా కుంభమేళా 2025కు వెళ్లాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కుంభమేళా వెళ్లేందుకు అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
IRCTC యాప్, వెబ్సైట్లో ఈరోజు మళ్లీ సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో టిక్కెట్ సేవలకు అంతరాయం కలిగింది. అయితే డిసెంబర్ నెలలోనే ఇలా జరగడం రెండోసారి. దీంతో అనేక మంది ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.
ఇండియన్ రైల్వే టికెటింగ్ వెబ్సైట్, యాప్ సర్వర్ ఈరోజు ఉదయం మళ్లీ డౌన్ అయ్యింది. దీంతో లక్షలాది మంది ఆందోళన చెందారు. ఈ క్రమంలో రైల్వే టిక్కెట్లు బుక్ కావడం లేదని అనేక మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.
తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో IRCTC వెబ్సైట్ ఉదయం 10 గంటల నుంచి నిలిచిపోయింది. దీంతో టిక్కెట్లు అందుబాటులో లేకుండా వెబ్సైట్ కొన్ని గంటలపాటు ఆగిపోయింది. కానీ తాజాగా మళ్లీ పనిచేస్తుండటంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ మరో రెండు రోజులు కూడా పలు కార్యకలాపాలు పనిచేయవని IRCTC స్పష్టం చేసింది.
Indian Railways Ticket Booking: మెయింటెనెన్స్ కారణంగా నిలిచిపోయిన ఐఆర్సీటీసీ ఆన్సేవలు తిరిగి పునరుద్ధరించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ..
రైల్వేలో మీకు వ్యాపారం చేయాలని ఉందా. అయితే ఈ న్యూస్ మీ కోసమే. ఎందుకంటే దీని ద్వారా మీరు ప్రతి నెల డబ్బు సంపాదించడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ వ్యాపారం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం ఎలా ఉంటుందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
మీరు ఈ సెలవుల్లో మంచి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే IRCTC మరో కీలక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ కింద మీరు మాతా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ వివరాలను ఇక్కడ చుద్దాం.