Home » IPS
తెలంగాణలో 14 మంది ఐఏఎస్లకు పదోన్నతులు కల్పించారు. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి వీరి పదోన్నతి అమల్లోకి రానున్నది.
తెలంగాణ ప్రభుత్వం ( TS GOVT ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగానే 20 మంది IPS అధికారుల బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర డీజీపీగా రవి గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చడం సర్వసాధారణంగా వస్తోంది. దీంతో రేవంత్ ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేపట్టింది.
నేరాలను తగ్గించేందుకు సరికొత్త విధానాలు అమలు చేయాలని, నేర పరిశోధనకు సాంకేతికతను
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం వంటి ఓటు హక్కును ప్రజలు వినియోగించుకుని
రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్(IPS) అధికారులు బదిలీ అయ్యారు. వీరిలో ఇద్దరు పదోన్నతులు పొందారు. ఈ మేరకు హోంశాఖ
ఫిట్ రైజ్-75 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 5కే రన్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఉదయం ప్రారంభించారు.
దేశ ప్రతిష్టలు కాపాడంలో పోలీస్ వ్యవస్థ రోల్ చాలా కీలకమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శుక్రవారం నేషనల్ పోలీస్ అకాడమీలో నూతన ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన ఐపీఎస్ల నుంచి గౌరవందనం స్వీకరించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ.. దేశ అత్యున్నత కోసం ఐపీఎస్లు పాటుపడాలన్నారు.
పోలీస్ రిక్రూట్మెంట్ అక్రమాల కేసులో రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి అమృత్పౌల్(IPS officer Amritpaul) బుధవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు.
రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్. జవహార్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం పోలీస్ కమీషనర్గా అడిషనల్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ ఐఎన్ఆర్ బదిలీ అయ్యారు. విశాఖపట్నం పోలీస్ కమిషన్ రేట్ను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది.