• Home » IPS

IPS

CM Chandrababu: ఐఏఎస్, ఐపీఎస్‌లపై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..

CM Chandrababu: ఐఏఎస్, ఐపీఎస్‌లపై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..

శుక్రవారం జరిగిన ఆలిండియా సర్వీసెస్ అధికారుల(IAS, IPS) సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు పని చేసిన విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు లోతైన వ్యాఖ్యలు చేశారు. అధికారులతో ఎప్పుడూ సన్నిహితంగా, దగ్గరగా ఉండే చంద్రబాబు వ్యాఖ్యలతో..

AB Venkateswararao: బాధ్యతలు స్వీకరించిన  ఏబీ వెంకటేశ్వరరావు.. ఈ సాయంత్రం రిటైర్..

AB Venkateswararao: బాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఈ సాయంత్రం రిటైర్..

అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు తనకు ప్రభుత్వం కేటాయించిన ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..

Andhra Pradesh : ఏబీవీ వ్యవహారంలో తీర్పు రిజర్వ్‌

Andhra Pradesh : ఏబీవీ వ్యవహారంలో తీర్పు రిజర్వ్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను తప్పుబడుతూ, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు.

AP Govt: క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్

AP Govt: క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్

సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ఆపడం లేదు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని, జీతభత్యాలు తక్షణమే చెల్లించాలని క్యాట్ ఇదివరకే స్పష్టం చేసింది. క్యాట్ ఆదేశాలను జగన్ సర్కార్ లెక్క చేయడం లేదు.

 AP Elections 2024:  అల్లర్లపై రంగంలోకి సిట్... త్వరలో కీలక నేతల అరెస్ట్‌లు..!

AP Elections 2024: అల్లర్లపై రంగంలోకి సిట్... త్వరలో కీలక నేతల అరెస్ట్‌లు..!

ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) జరిగిన పోలింగ్ రోజు, మరుసటి రోజు నుంచి కూడా వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతోంది.

Hyderabad: త్వరలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు?

Hyderabad: త్వరలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు?

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం.. త్వరలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేయనుందా? ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిందా? జూన్‌ 4న ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఏ క్షణాన్నైనా బదిలీ ఉత్తర్వులను విడుదల చేయనుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, పరిపాలనలో ప్రభుత్వ అవసరాలు ఔననే చెబుతున్నాయి. ఈ క్రమంలో కీలక శాఖలకు బాధ్యత వహిస్తున్న ఒకరిద్దరు అధికారులకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది.

AP Elections 2024: ఎన్నికల ముందు.. వైఎస్ జగన్‌కు మరో షాక్‌!

AP Elections 2024: ఎన్నికల ముందు.. వైఎస్ జగన్‌కు మరో షాక్‌!

జగన్‌ సర్కారుకు ఎన్నికల కమిషన్‌ మరో షాక్‌ ఇచ్చింది. ఎన్నికల వేళ గీత దాటి మరీ వైసీపీ సేవలో తరిస్తున్న మరో ఇద్దరు ఐపీఎ్‌సలపై బదిలీ వేటు వేసింది.

AP News: తిరుమలలో నకిలీ ఐఏఎస్‌

AP News: తిరుమలలో నకిలీ ఐఏఎస్‌

తాను ఐఏఎస్‌ అధికారినంటూ శ్రీవారి దర్శనానికి లేఖ సమర్పించిన ఓ నకిలీ ఐఏఎస్‌ను తిరుమల పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. గుంటూరుకు చెందిన నరసింహమూర్తి బుధవారం తిరుమలకు వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ జాయింట్‌ సెక్రటరీ హోదాతో ఉన్న గుర్తింపుకార్డును చూపి 11వ తేదీకి నాలుగు ప్రొటోకాల్‌ వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు జారీ చేయాలని సిఫార్సు లేఖను సమర్పించాడు.

AP Elections: గాలి మారింది.. స్వరమూ మారుతోంది!

AP Elections: గాలి మారింది.. స్వరమూ మారుతోంది!

AP Elections 2024: రాష్ట్రంలో గాలి మారుతోందని అఖిల భారత సర్వీసు అధికారులు గ్రహించినట్లుగా కనబడుతోంది. అందుకే స్వరం సవరించుకుంటున్నారు. మారుతున్న రాజకీయ వాతావరణానికి అనుగుణంగా పాత సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా పరిణామాలు అధికారుల ఆలోచనా ధోరణిలో వస్తున్న మార్పును సూచిస్తున్నాయి...

Telangana: సీనియర్ ఐపీఎస్ అధికారి మృతి..

Telangana: సీనియర్ ఐపీఎస్ అధికారి మృతి..

తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండె పోటుతో మృతిచెందారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ డీజీగా ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి