Home » IPL
చివరి మూడు సీజన్లలో దాదాపు అట్టడుగున నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి అనుకున్నది సాధించింది. తమ టైటిల్ వేటకు మరో అడుగు దూరంలో నిలిచింది. అయితే బ్యాటింగ్లో హార్డ్ హిట్టర్లు ఆశించిన రీతిలో రాణించకపోయినా.. ఓ మాదిరి స్కోరును బౌలర్లు మాత్రం అద్భుతరీతిలో కాపాడారు. ముఖ్యంగా లెఫ్టామ్
చెన్నైలో గల ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఇన్సింగ్స్ అభిషేక్ శర్మ ధాటిగా ప్రారంభించారు. కానీ తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్కు చిక్కారు. శర్మతో ఎస్ఆర్హెచ్ వికెట్ల పతనం మొదలైంది. తర్వాత 5 ఓవర్లో రాహుల్ త్రిపాఠిని కూడా బౌల్ట్ వెనక్కి పంపించాడు. అదే ఓవర్లో మార్కమ్ను ఔట్ చేశాడు. 5 ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు తీశాడు.
టీమిండియా క్రికెటర్, కింగ్ కోహ్లి పలు వ్యాపారాలు పెట్టుబడులు పెట్టారు. సొంతంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. క్రికెట్ ఆడుతూనే బిజినెస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. కోహ్లి వాటా ఉన్న వన్ 8 రెస్టారెంట్లు దేశంలో పలు నగరాల్లో ఉన్నాయి. బెంగళూర్, ముంబై, పుణె, కోల్ కతా, ఢిల్లీలో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెస్టారెంట్ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని అదేం దరిద్రం పట్టుకుందో ఏమో తెలీదు కానీ.. ట్రోఫీని ముద్దాడాలని అనుకుంటున్న ఆ జట్టు కల గత 17 ఏళ్ల నుంచి కలగానే మిగిలిపోయింది. గతంలో మూడుసార్లు..
తమది ఒక గొప్ప జోడీ అని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇప్పటికే ఎన్నోసార్లు చాటిచెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. ఒకరికొకరు అండగా ఉంటారు. ముఖ్యంగా.. తన భర్త కోహ్లీలో ఉత్తేజం నింపేందుకు...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్కి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ముందు నుంచే వార్తలొస్తున్నాయి. స్వయంగా డీకేనే ఈ విషయాన్ని మొదట్లోనే చెప్పాడు. మరి..
కింగ్ కోహ్లి మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పన రన్ మెషీన్.. తాజాగా మరో ఫీట్ సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లి తప్ప మరే ప్లేయర్ ఇప్పటివరకు ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు. ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్- ఆర్సీబీ మధ్య జరుగుతోంది. ఓపెనర్ కోహ్లి 33 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. లీగ్ దశలో 14 మ్యాచ్ల్లో పది ఓడింది. కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచింది. టీమ్ గెలవకపోవడానికి ప్రధాన కారణం కెప్టెన్సీ మార్పు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఐపీఎల్-2024 ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సీజన్ ముగిశాక..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన లీగ్ మ్యాచ్లో పంజాబ్పై సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ 21వ తేదీ మంగళవారం రోజున అహ్మదాబాద్లో గల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.