Home » IPL
హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ 18 సీజన్లో రెండో మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారు.. ఏ జట్టు బలమెంతో తెలుసుకుందాం.
కొన్ని బెట్టింగ్ యాప్లు డిపాజిట్పై బోనస్లు, లాస్ అమౌంట్పై బోనస్లతో ఆకర్షిస్తున్నాయి. బోనస్ పేరు చూడగానే చాలామంది ఓ సారి ట్రై చేద్దామనే ఉద్దేశంతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. తాజాగా ఐపీఎల్ సీజన్ రావడంతో 50 శాతం రిఫండ్ పేరుతో కొన్ని యాప్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వాటిని నమ్మితే నిలువుగా మోసపోవడం తప్పా.. పావలా లాభం లేదనే విషయాన్ని గుర్తించాలి.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
IPL 225 Live Updates in Telugu: ఐపీఎల్ సీజన్ 18 ధమాకా మొదలైంది. 10 జట్లు.. 74 మ్యాచ్లు 65 రోజులు మోత మోగనుంది. ప్రతి రోజూ ప్రతి మ్యాచ్కు సంబంధించి బాల్ టు బాల్ అప్డేట్ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మ్యాచ్ ప్రిడిక్షన్ మొదలు.. హైలెట్స్ వరకు ప్రతీ విషయాన్ని క్షణకాలంలో మీకు అందిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ అప్డేట్స్ కోసం ఆంధ్రజ్యోతిని నిరంతరం చూస్తూ ఉండండి..
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు అదిరిపోయే న్యూస్. రైళ్ల ప్రయాణవేళలు పొడిగిస్తున్నట్లు మెట్రో కీలక నిర్ణయం ప్రకటించింది. ఇప్పటి వరకూ రాత్రి 11 గంటలకే వరకే చివరి మెట్రో రైలు ఉండేది. కానీ, మార్చి 22 నుంచి కొత్తగా ప్రకటించిన టైమింగ్స్ అమల్లోకి రానున్నాయి.
ఐపీఎల్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. సామాన్య ప్రజలను బెట్టింగ్ ఊబిలోకి నెట్టి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ బెట్టింగ్ మాఫియా కారణమవుతోంది. ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై ఆర్థికంగా నష్టపోయి జనవరి, ఫిబ్రవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 మందికి పైగా ..
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన వేదికగా జరగాల్సి ఉండటంతో ఇదే మైదానంలో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభ వేడుక నిర్వహిస్తారు. ఐపీఎల్ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాట్లు చేయగా.. ఫ్యాన్స్ కూడా ఈ వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. కానీ కోల్కతాలో వర్షం కురిసే అవకాశం ఉందన్న వార్త క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో తమ జట్లలో ఉత్సాహం నింపే ఈ ముగ్గురు బ్యూటిఫుల్ క్వీన్స్ అంటే క్రికెట్ ఫ్యాన్స్కు మహా ఇష్టం. ప్రత్యేకించి మ్యాచ్ జరిగే సమయంలో వీళ్ల ఎక్స్ప్రెషన్స్ కోసమే ఫ్యాన్స్ ఎదురుచూస్తారంటే నమ్ముతారా.. తమ గ్లామస్, ఎనర్జీతో ఐపీఎల్లో ప్రతి సీజన్కు కొత్త ఊపు తీసుకొస్తున్న ఆ ముద్దుగుమ్మలు వీళ్లే..
ఐపీఎల్ టికెట్లను(IPL tickets) పూర్తి పారదర్శకంగా విక్రయించాలని సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు యాజమాన్యాన్ని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు ఆదేశించారు.
ఐపీఎల్ మెగా ఆక్షన్ జెడ్డాలో జరుగుతోంది. రెండో రోజు కొనసాగుతున్న ఈ వేలంలో గతంలో ఐపీఎల్లో అదరగొట్టిన కొందరు ఆటగాళ్లు కనీస ధరకు అమ్ముడుపోలేదు. దీంతో వారిని అన్సోల్డ్ లిస్ట్లో పెట్టారు. దీనికి సంబంధించిన సమాచారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మినిట్ టు మినిట్ మీకు అందిస్తోంది.