Home » IPL
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన వేదికగా జరగాల్సి ఉండటంతో ఇదే మైదానంలో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభ వేడుక నిర్వహిస్తారు. ఐపీఎల్ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాట్లు చేయగా.. ఫ్యాన్స్ కూడా ఈ వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. కానీ కోల్కతాలో వర్షం కురిసే అవకాశం ఉందన్న వార్త క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో తమ జట్లలో ఉత్సాహం నింపే ఈ ముగ్గురు బ్యూటిఫుల్ క్వీన్స్ అంటే క్రికెట్ ఫ్యాన్స్కు మహా ఇష్టం. ప్రత్యేకించి మ్యాచ్ జరిగే సమయంలో వీళ్ల ఎక్స్ప్రెషన్స్ కోసమే ఫ్యాన్స్ ఎదురుచూస్తారంటే నమ్ముతారా.. తమ గ్లామస్, ఎనర్జీతో ఐపీఎల్లో ప్రతి సీజన్కు కొత్త ఊపు తీసుకొస్తున్న ఆ ముద్దుగుమ్మలు వీళ్లే..
ఐపీఎల్ టికెట్లను(IPL tickets) పూర్తి పారదర్శకంగా విక్రయించాలని సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు యాజమాన్యాన్ని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు ఆదేశించారు.
ఐపీఎల్ మెగా ఆక్షన్ జెడ్డాలో జరుగుతోంది. రెండో రోజు కొనసాగుతున్న ఈ వేలంలో గతంలో ఐపీఎల్లో అదరగొట్టిన కొందరు ఆటగాళ్లు కనీస ధరకు అమ్ముడుపోలేదు. దీంతో వారిని అన్సోల్డ్ లిస్ట్లో పెట్టారు. దీనికి సంబంధించిన సమాచారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మినిట్ టు మినిట్ మీకు అందిస్తోంది.
ఐపీఎల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని చూస్తున్న క్రీడాభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఐపీఎల్ 2025 కొత్త సీజన్ తేదీలను ప్రకటించారు. అంతేకాదు ఈసారి వచ్చే రెండేళ్ల సీజన్ డేట్స్ కూడా వచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ చుద్దాం.
ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ జాబితా వచ్చేసింది. రాబోయే 17వ సీజన్ కోసం డిసెంబరులో మెగా వేలం జరుగబోతోంది. అంతకన్నా ముందే లీగ్లోని పది ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల పేర్లను ప్రకటించాల్సి ఉంది. అక్టోబరు 31తో గడువు ముగియడం తో అదే రోజు అన్ని జట్లు గరిష్ఠంగా
ఐపీఎల్ ప్రియులు ఎప్పుడెప్పుడు కొత్త సీజన్ మొదలవుతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టోర్నీ మరో సీజన్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఐపీఎల్ మ్యాచుల్లో భాగంగా ఫస్ట్ బంతిని ఎవరు వేశారు? ఎవరు బ్యాటింగ్ ఎదుర్కొన్నారనే విషయాలను ఇక్కడ చుద్దాం.
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే మెగా వేలం నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు కూడా ప్రారంభించాయి. ఈ క్రమంలోనే మెగా వేలం తేదీ, స్థలం గురించి కీలక అప్డేట్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 ఎడిషన్ మెగా వేలానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఓ ఆటగాడికి ఏకంగా రూ. 23 కోట్లు చెల్లించడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది.
వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. ఈ మెగా వేలానికి ముందు ఒక్కో జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి బీసీసీఐ అనుమతించింది. దీంతో ఏయే జట్లు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటాయి? ఎవరిని వదులుకుంటాయి? అనేది ఆసక్తికరంగా మారింది.