Home » Internet
కరెంట్ స్తంభాలపై టీవీ కేబుల్ వైర్లు, ఫైబర్ నెట్వర్క్ వైర్లు అడ్డగోలుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్తంభాలపై ఉన్న వైర్లను తొలగిస్తున్నారు అధికారులు. నిన్నటి నుంచి విద్యుత్ స్తంభాలపై ఉన్న వేలాది కేబుల్ వైర్లను, ఫైబర్ వైర్లను తొలగిస్తున్నట్లు చెప్పారు.
ప్రపంచంలో అత్యంత స్పీడ్ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయో ఊహించగలరా? జపాన్, అమెరికా అనుకుంటే మాత్రం పొరపడినట్లే. దీని గురించి ఇటీవల స్పీడ్టెస్ట్ నివేదిక కీలక విషయాలను ప్రస్తావించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ దేశంలో వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించేందుకు రంగంలోకి దిగుతోంది. ఇది కేవలం టెక్నాలజీ కాదు, కోట్లాది మంది భారతీయుల జీవితాలను డిజిటల్ ప్రపంచంతో ముడిపెట్టే అద్భుత ఆవిష్కరణగా నిలవనుంది. అయితే దీని ప్లాన్ ధరలు ఎలా ఉంటాయనేది ఇక్కడ చూద్దాం.
టీ ఫైబర్ డెలివరీ పార్టనర్లుగా గ్రామీణ యువత నమోదు చేసుకోవడానికి ఈనెల 10వ తేదీ వరకు అవకాశముందని టీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Starlink Satellite Internet : భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థలు ఎయిర్టెల్, జియోలు ఒకదాని తర్వాత మరొకటి శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్తో డీల్ కుదుర్చుకున్నాయి. దీంతో ఇప్పుడీ అంశం దేశమంతటా హాట్ టాపిక్గా మారింది. అసలీ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటే ఏమిటి.. స్టార్ లింక్ నేరుగా ఇంటర్నెట్ను మన ఇళ్లకు ఎలా తీసుకువస్తుంది..
Internet Shut downs : ఇండియాలో మరోసారి ఇంటర్నెట్ స్వేచ్ఛపై చర్చ మొదలైంది. 2024లో ఇంటర్నెట్ షట్డౌన్లకు సంబంధించిన డిజిటల్ హక్కుల సంస్థ విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి..
ఇంటింటికీ ఫైబర్నెట్ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని టీ-ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ తెలిపారు. మంగళవారం ఫరూఖ్నగర్ మండలం హజీపల్లి గ్రామంలో ఫైబర్నెట్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు.
మీ ఫోన్లో ఇంటర్నెట్ స్లోగా ఉందా.. కొత్త ఫోన్ అయినా డేటా వేగంగా రావడం లేదా.. ఈ టిప్స్ పాటిస్తే నిమిషాల్లోనే ఇంటర్నెట్ జెట్ స్పీడ్తో వస్తుంది..
దేశంలోనే తొలిసారిగా ఎయిర్ ఇండియా తమ విమాన సర్వీసుల్లో వైఫై సేవలు ప్రారంభించింది. దేశీయంగా ఈ సేవలు ప్రస్తుతానికి ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
మంత్లీ రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమటెడ్ కాల్స్తో పాటు మెసేజ్లు, రోజుకు పరిమితంగా హైస్పీడ్ డేటాను టెలికం కంపెనీలు అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో రీఛార్జ్ రేట్లు పెరగడంతో పాటు మంత్లీ రీఛార్జ్ భారంగా మారిందని సామాన్య ప్రజలు..