Home » Inter Results
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో భారీగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అద్భుతంగా రాణించగా, బాలికలు బాలుర కన్నా మెరుగైన ఫలితాలు సాధించారు
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు విడుదలైన సంగతి తెలిసిందే. అందరి లాగానే చరణ్ అనే విద్యార్థి తన మార్కులను చూసుకున్నాడు. పరీక్షల్లో తప్పానని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 13న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నట్టు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఫలితాలు వెబ్సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ నంబరులో చూడొచ్చు
ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచే ప్రారంభించినప్పటికీ, వేసవి వేడి, గ్రూపులపై అస్పష్టత, ఫలితాల ఆలస్యం వల్ల విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో బ్రిడ్జి కోర్సులు, పుస్తకాల పంపిణీ జరిగినా, వాస్తవిక పరిస్థితుల్లో విద్యార్థులు తరగతులకు ఆసక్తి చూపడం లేదు
AP Inter Results 2025: గత సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 19 వరకు జరిగాయి. ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 2 నుంచి మార్చి 20 వరకు జరిగాయి. పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన విడుదల అయ్యాయి.
Tenth, Inter Results Date 2025: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కావడంతో లక్షలాది మంది విద్యార్థులు ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AP Govt: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇంటర్మీడియెట్ పరీక్షల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. అందులోభాగంగా సీబీఎస్ఈలో తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్ పరీక్షలు నిర్వహించడంపై కసరత్తు చేపట్టింది.
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సీబీఎస్ఈలో తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్ పరీక్షలు నిర్వహించడంపై కసరత్తు ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం(AP Open School Society) జూన్-2024లో నిర్వహించిన పది, ఇంటర్మీడియట్(ఏపీఓఎస్ఎస్) పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలకు 15,058మంది విద్యార్థులు హాజరుకాగా 9,531మంది పాసయ్యారు. 63.30ఉత్తీర్ణత శాతం నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకు ఈ పరీక్ష ఫలితాలను ఇంటర్మిడియట్ బోర్డ్ ఉన్నతాధికారులు విడుదల చేయనున్నారు.