Home » Indians
ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఘర్షణలు, భద్రతా సమస్యలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు.
గత ఏడాది అమెరికాకు వలస వచ్చినవారి సంఖ్యలో భారతీయులు చైనీయుల్ని దాటేశారు. అమెరికా జనగణన బోర్డు వివరాల ప్రకారం.. గత ఏడాది మొత్తం యూఎస్కు వలస వచ్చినవారిలో చైనా, భారత్ ప్రజలు చెరో 6శాతంగా ఉన్నారు.
తోటి కార్మికుడిపై దాడికి పాల్పడిన ఘటనలో భారత వ్యక్తి (Indian Man) కి సింగపూర్ కోర్టు శుక్రవారం పది నెలల జైలు శిక్ష విధించింది. దాడిలో గాయపడిన బాధితుడు కూడా భారతీయుడే కావడం గమనార్హం. పీకలదాక తాగి ఇద్దరు బాహాబాహీకి దిగారు.
విద్యార్థిని జాహ్నవి కందుల రోడ్డు ప్రమాద ఘటనపై అమెరికా పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. అటు అమెరికా ఇటు భారత్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. దీనిపై శాన్ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది.
అగ్రరాజ్యం అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతిపై సియాటిల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్ వెకిలి వ్యాఖ్యలు చేయడం అతని బాడీ కెమెరాలో రికార్డు అయింది.
ఎన్నో ఆశలతో కెనడా (Canada) లో అడుగుపెట్టిన ఓ భారతీయ యువకుడు నాలుగు రోజులకే అనుమానాస్పదంగా శవమై తేలాడు. ఈ విషయం తెలిసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
బ్రిటన్లోని ఎన్నారైలకు (NRIs) భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నారైలకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (Bharat Bill Payment System) ద్వారా స్వదేశంలో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) కు విజిట్ వీసాపై వెళ్లిన భారత వ్యక్తి ఊహించని విధంగా నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయాడు. తనతో పాటు తీసుకెళ్లిన ధృవపత్రాలు పోగొట్టుకోవడంతో అతనికి ఈ పరిస్థితి ఎదురైంది.
గత ఐదేళ్లలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) తాజాగా డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం గత ఐదేళ్లలో మొత్తం 10.30లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్.. స్టడీ వీసాల (Study Visas) పై విదేశాలకు వెళ్లారు.
అమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం సాటి మనిషి సాయపడాలనే సాయితత్వంతో పని చేస్తోంది.