Home » Indians
విద్యార్థిని జాహ్నవి కందుల రోడ్డు ప్రమాద ఘటనపై అమెరికా పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. అటు అమెరికా ఇటు భారత్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. దీనిపై శాన్ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది.
అగ్రరాజ్యం అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతిపై సియాటిల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్ వెకిలి వ్యాఖ్యలు చేయడం అతని బాడీ కెమెరాలో రికార్డు అయింది.
ఎన్నో ఆశలతో కెనడా (Canada) లో అడుగుపెట్టిన ఓ భారతీయ యువకుడు నాలుగు రోజులకే అనుమానాస్పదంగా శవమై తేలాడు. ఈ విషయం తెలిసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
బ్రిటన్లోని ఎన్నారైలకు (NRIs) భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నారైలకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (Bharat Bill Payment System) ద్వారా స్వదేశంలో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) కు విజిట్ వీసాపై వెళ్లిన భారత వ్యక్తి ఊహించని విధంగా నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయాడు. తనతో పాటు తీసుకెళ్లిన ధృవపత్రాలు పోగొట్టుకోవడంతో అతనికి ఈ పరిస్థితి ఎదురైంది.
గత ఐదేళ్లలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) తాజాగా డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం గత ఐదేళ్లలో మొత్తం 10.30లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్.. స్టడీ వీసాల (Study Visas) పై విదేశాలకు వెళ్లారు.
అమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం సాటి మనిషి సాయపడాలనే సాయితత్వంతో పని చేస్తోంది.
అగ్రరాజ్యం అమెరికా (America) లో శాశ్వత నివాసం అక్కడి ప్రభుత్వం గ్రీన్కార్డు (Green Card) జారీ చేస్తుంది. దీనికోసం యూస్ (US) ప్రతియేటా దేశాలవారీగా 'కోటా' విధానాన్ని అమలు చేస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన భారత సంతతి పోలీస్ అధికారి రోనిల్ సింగ్ (Ronil Singh) కి తాజాగా అరుదైన గౌరవం లభించింది.
కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. బుధవారం (6వ తేదీ) నుంచి దేశం విడిచి వెళ్లే ప్రవాసులు (Expats) బకాయి ఉన్న టెలిఫోన్ బిల్స్ చెల్లించడం తప్పనిసరి చేసింది.