Home » Indian Railways
రైలు బోగీల్లో సంఖ్యను పరిమితం చేయడం, దానిని ఉల్లంఘించిన వారికి 6 నెలల జైలు విధించే రైల్వే యాక్ట్లోని సెక్షన్ను అమలు చేసేలా చూడాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.
Maha Kumbha Mela 2025 : శనివారం ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ఉన్నవారిలో 90 శాతం మంది మహాకుంభమేళాకు వెళుతున్నవారే. ఈ ఘటన జరిగి తర్వాత కూడా చాలా మంది ప్రయాణీకులు ప్రయాగ్రాజ్కు వెళ్తున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రైల్వే శాఖ అప్రమత్తమైంది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రెండు రైళ్ల పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతో ప్రయాణికులు తికమకపడి చివరకు తొక్కిసలాట సంభవించిందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఘటనకు చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ మార్పు కారణం కాదని వివరణ ఇచ్చారు.
పర్యాటకులకు అదిరిపోయే ఆఫరిచ్చింది ఐఆర్సీటీసీ. టికెట్ సహా అన్ని ఖర్చులూ కలిపి లక్షలోపు బడ్జెట్తోనే 6 రోజుల పాటు దుబాయ్ చుట్టేసే అవకాశం కల్పిస్తోంది..
ఐఆర్సీటీసీ తత్కాల్ బుకింగ్ సేవల్లో అంతరాయంపై ఓ ప్యాసెంజర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. ఐఆర్సీటీసీ తత్కాల్ సిస్టమ్లో అసలు ఏం జరుగుతోందంటూ పలువురు ప్యాసింజర్లు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు..
Indian Railways: సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ మార్గంలో నడుస్తున్న రెండో వందేభారత్ రైలుకు బోగీల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న వందేభారత్ ..
భారతీయ రైల్వేస్.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నూతన ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది.
రైలు పట్టాలపై నిప్పులు చిమ్ముతూ, పొగలు రేపుతూ సాగుతున్న ఈ బండిని చూశారా..! ఇది ఆటోమేటిక్గా ట్రాక్ వెల్డింగ్...
Indian Railways Ticket Booking: మెయింటెనెన్స్ కారణంగా నిలిచిపోయిన ఐఆర్సీటీసీ ఆన్సేవలు తిరిగి పునరుద్ధరించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ..
రైల్వే బోగీల్లో సీసీ టీవీలు అమర్చేందుకు వేలాది కోట్ల రూపాయిల టెండర్లకు భారతీయ రైల్వే ఆహ్వానించిందంటూ వార్త కథనాల్లో ప్రచురితమవుతుంది. దీనిపై భారతీయ రైల్వేతోపాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది.