• Home » Indian Railways

Indian Railways

Mumbai stampede: రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. 9 మందికిపైగా తీవ్ర గాయాలు

Mumbai stampede: రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. 9 మందికిపైగా తీవ్ర గాయాలు

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర ప్రమాదం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముంబయి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు.

Indian Railway: నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం

Indian Railway: నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం

శంలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యచరణను ప్రారంభించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. శంషాబాద్-విశాఖపట్టణం..

Cyclone Dana: దానా తుపాను ఎఫెక్ట్.. 150కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు.. వివరాలు ఇవే

Cyclone Dana: దానా తుపాను ఎఫెక్ట్.. 150కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు.. వివరాలు ఇవే

దానా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. 25న ఈ తీవ్ర తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ అప్రమత్తమైంది. 150కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Vijayawada: దయచేసి వినండి.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో జాగ్రత్తండి..

Vijayawada: దయచేసి వినండి.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో జాగ్రత్తండి..

ఒంటరిగా రైల్వే ట్రాక్‌పై నడిచి వెళ్లాలంటే భయం. రైలు.. మధ్యలో ఆగితే కిందకు దిగాలంటే భయం. ఇదేదో సాధారణమైన, చిన్న రైల్వేస్టేషన్‌ దగ్గర పరిస్థితో కాదు. దేశంలోనే ఏ1 రైల్వేస్టేషన్‌గా పేరొందిన విజయవాడ రైల్వేస్టేషన్‌ వద్ద దుస్థితి. స్టేషన్‌ లోపలే కాదు.. బయటకు వెళ్లాలన్నా ఈ భయం వెంటాడుతోంది. ఆకతాయిలు, గంజాయి బ్యాచ్‌ సంచారం దడ పుట్టిస్తుంటే.. ఇటీవల జరిగిన లోకో పైలెట్‌ హత్య మరింత ఆందోళనలోకి నెట్టింది.

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

భాగ్యనగర వాసులకు అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద దేవాలయం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. అయితే యాదాద్రికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శుభవార్త తెలిపారు.

RRB NTPC Recruitment 2024: 8000 పోస్టులకు ఈరోజే లాస్ట్ డేట్.. అప్లై చేశారా..

RRB NTPC Recruitment 2024: 8000 పోస్టులకు ఈరోజే లాస్ట్ డేట్.. అప్లై చేశారా..

ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నించే వారికి ఓ ఆఖరి అవకాశం. 8000 పోస్టులకు ఈరోజే ఆఖరు అప్లై చేశారా

Indian Railway: రైలు ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. మారనున్న రిజర్వేషన్ టికెట్ బుకింగ్ రూల్స్..

Indian Railway: రైలు ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. మారనున్న రిజర్వేషన్ టికెట్ బుకింగ్ రూల్స్..

రైలు ప్రయాణం తేదీకి 120 రోజుల ముందు టికెట్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. నవంబర్ 1నుంచి ఈ విధానంలో మార్పులు చేయబోతుంది. 120 రోజులు ఉన్న గడువును 60 రోజులకు తగ్గించనుంది. దీంతో ఏదైనా రైలు టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలంటే ప్రయాణ తేదీకి..

MMTS: ఎంఎంటీఎస్ సర్వీసుల్లో భారీ కోత.. నాడు 175.. నేడు 70

MMTS: ఎంఎంటీఎస్ సర్వీసుల్లో భారీ కోత.. నాడు 175.. నేడు 70

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టును ఓ వైపు విస్తరిస్తూనే, మరోవైపు ఆయా ప్రాజెక్టులను ప్రయాణికులకు దూరమయ్యేలా దక్షిణమధ్య రైల్వే వ్యవహరిస్తోంది.

Railway GM: నేడు రాష్ట్ర ఎంపీలతో రైల్వే అధికారుల భేటీ

Railway GM: నేడు రాష్ట్ర ఎంపీలతో రైల్వే అధికారుల భేటీ

రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ శుక్రవారం సమావేశం కానున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ ఎప్పటికి సాకారమవుతాయని ఎంపీలు గట్టిగా ప్రస్తావించనున్నారు.

Indian Railways: రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్లు.. చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆ స్కీమ్‌లు ఏంటంటే..

Indian Railways: రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్లు.. చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆ స్కీమ్‌లు ఏంటంటే..

ప్రతిరోజు కొన్ని కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల కోసం ఎన్నో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటుంది. 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులను, 58 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలను రైల్వే వ్యవస్థగా సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి