Home » Indian Navy
భారతీయ సిబ్బందితో కూడిన ఓ నౌక హైజాక్ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 5 మంది సిబ్బందితో లైబీరియన్ జెండాతో కూడిన ఓడను సోమాలియా(Somalia) తీరానికి సమీపంలో హైజాక్(Ship Hijack) చేశారు.
15 మంది భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న షిప్ హైజాక్ అయ్యిందని నేవీ అధికారులు పేర్కొన్నారు. లైబీరియన్ జెండాతో కూడిన ఓడ సోమాలియా తీరం సమీపంలో హైజాక్ చేయబడింది చెప్పారు.
అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్ ప్లూటో’పై డ్రోన్ దాడి నేపథ్యంలో భారత నేవీ కీలక చర్యకు ఉపక్రమించింది. అరేబియా సముద్రంలో మూడు యుద్ధ నౌకలను మోహరించింది. అంతేకాకుండా సముద్ర గస్తీ కోసం పీ-8ఐ లాంగ్-రేంజ్ పెట్రోల్ విమానాన్ని విమానాన్ని కూడా రంగంలోకి దించింది. యుద్ధనౌకలు ఐఎన్ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్కతాలను మోహరించామని నేవీ అధికారిక ప్రకటన విడుదల చేశారు.