Home » India vs South Africa
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఉన్న అతిథ్య జట్టు బ్యాటింగ్ లైనప్ రోహిత్ సేనను పెదగా ఇబ్బంది పెట్టకపోవచ్చని అన్నాడు.
భారత్, సౌతాఫ్రికా మధ్య మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఏకంగా 23 వికెట్లు వికెట్లు నేలకూలాయి. పిచ్పై బౌన్స్ లభించడంతో పండుగ చేసుకున్న రెండు జట్ల పేసర్లు బఠాణీలు తిన్నంత సులువుగా వికెట్లు పడగొట్టారు. ఒకానొక దశలో పరుగుల కంటే ఎక్కువగా వికెట్లే వచ్చాయి.
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగానే మైదానంలో యాక్టివ్గా కనిపించే విరాట్ కోహ్లీ శ్రీరాముడిలా విల్లు ఎక్కుపెడుతున్నట్టుగా చేశాడు. అంతేకాకుండా తర్వాత నమస్కరించాడు.
భారత్, సౌతాఫ్రికా మధ్య ప్రారంభమైన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో అద్భుతమే జరిగింది. పూర్తిగా పేస్ బౌలర్లు అధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్లో ఎవరూ ఊహించని విధంగా తొలి రోజే రెండు జట్లు ఆలౌటయ్యాయి. అంతేకాకుండా తొలి రోజే రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభమైంది.
భారత్, సౌతాఫ్రికా మధ్య కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలోనే సంచలనాల మీద సంచలనాలు నమోదయ్యాయి. బౌలింగ్ పిచ్పై రెండు జట్ల పేసర్లు పండుగ చేసుకోవడంతో బ్యాటర్లంతా పెవిలియన్కు పరుగులుపెట్టారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 36 ఏళ్ల వయసులోనూ కెప్టెన్గా జట్టును అద్భుతంగా నడిపిస్తూ టీమిండియాకు విజయాలు అందిస్తున్నాడు. కెప్టెన్గా, బ్యాటర్గా దుమ్ములేపుతున్నాడు.
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(15/6) తన కెరీర్ అత్యుతమ ప్రదర్శనతో చెలరేగడంతో రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో అతిథ్య సౌతాఫ్రికా జట్టు 55 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ ఆరంభం నుంచి నిప్పులు చిమ్మిన సిరాజ్ బలమైన సౌతాఫ్రికా టాపార్డర్ను ఒంటి చేతితో పెవిలియన్ చేర్చాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలమే గడిచిపోయింది. కొన్నేళ్లుగా ధోని ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు.
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న కీలకమైన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా పేసర్లు నిప్పులుకక్కారు. ముఖ్యంగా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(6/15) విశ్వరూపం చూపించాడు.
సౌతాఫ్రికాతో మొదలైన రెండో టెస్టు మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు కక్కుతున్నాడు. ఆరంభంలోనే సౌతాఫ్రికా ఓపెనర్లు ఎయిడెన్ మాక్రమ్(2), డీన్ ఎల్గర్(4)ను పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే టోనీ డి జోర్జి(2)ని కూడా ఔట్ చేశాడు.