Home » India vs Pakistan
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనందుకు పలువురు రాజకీ, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై హింద్.. జై భారత్.. భారత్ మాతా కీ జై అంటూ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్ట్లు పెడుతున్నారు.
operation sindoor: ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైందని, TRF అనేది లష్కరే తొయిబాకు ఒక ముసుగు అని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఉగ్రదాడులకు పాల్పడ్డవారిని నిఘా వ్యవస్థల ద్వారా గుర్తించామన్నారు. ఉగ్రసంస్థల కోసమే TRF పనిచేస్తోందని, అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు.
operation sindoor: ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా కలిసి మెరుపు దాడులు చేశాయి. వాటిని ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎమర్జెనీ ప్రకిటించింది. ఎమర్జెన్సీలో ఏమేమి చేయాలో కార్యక్రమాలను చేపడుతోంది. కొద్ది సేపటి క్రితమే ఎమర్జెన్సీని ప్రకటించింది. సరిహద్దుల్లో భారత్ బలగాలపై పాక్ దాడులు
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఏకపక్షంగా, విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ దాడిలో సరిహద్దు గ్రామ ప్రజలపై విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం..
భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించరు. ఏవైనా అనుమానాలుంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.
Sindhoor Success: జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేపట్టింది.
పాకిస్తాన్కు భారత్ వరుస దెబ్బలు కొడుతోంది. మొన్న సింధూ జలాలను నిలిపివేయగా.. తాజాగా పాక్తో వ్యాపార సంబంధాలను రద్దు చేసింది.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటి వరకు కొనసాగిన సంబంధాలన్నీ క్షీణించాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్గతంగా ఉగ్రవాద నిర్మూలనా కార్యక్రమాలు చేపడుతున్న భారత్.. మరోవైపు, ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్పైనా..
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా భారత్ నిర్ణయాలు ఉండటంతో ఆగమాగమైపోతోంది. సరిహద్దుల వెంబడి భారీగా సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా పాకిస్తాన్కు టీమిండియా వెళ్లలేదు. అయితే భారత్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం అప్పుడప్పుడు రెండు టీమ్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగాలని వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి వారికి పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది.