Home » India vs England Test Series
టీమిండియా అభిమానులకు టాస్ సెంటిమెంట్ ఫుల్ కిక్ ఇస్తోంది. ఇంగ్లండ్ ఏం చేసినా మనదే విజయమని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. ఈ సెంటిమెంట్లో నిజమెంత? అనేది ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్ మోసం చేసిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఊహించని విధంగా షాక్ ఇచ్చిందన్నాడు.
లార్డ్స్ టెస్ట్ను భారత్ సానుకూలంగా ఆరంభించింది. బజ్బాల్ ఫార్ములాతో విరుచుకుపడే ఇంగ్లండ్ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. అయితే కొన్ని తప్పిదాలు జట్టుకు శాపంగా మారాయి. అవి ఏంటంటే..
ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్ను ఓ ఆటాడుకున్నాడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. దమ్ముంటే పరిగెత్తమంటూ అతడ్ని సవాల్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
టీమిండియా యంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి లార్డ్స్ టెస్ట్లో సత్తా చాటాడు. బ్రేక్ త్రూ కోసం భారత్ ఎదురు చూస్తున్న తరుణంలో 2 కీలక వికెట్లతో అదరగొట్టాడు తెలుగోడు.
లార్డ్స్ టెస్ట్కు జోరుగా సిద్ధమవుతోంది భారత జట్టు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ఘనవిజయం సాధించడంతో అదే రిజల్ట్ను ఇక్కడా రిపీట్ చేయాలని చూస్తోంది.
టీమిండియా కొట్టిన దెబ్బకు ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్కు మైండ్ బ్లాంక్ అయింది. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో గిల్ సేన ఇచ్చిన ట్రీట్మెంట్ నుంచి ప్రత్యర్థి జట్టు సారథి ఇంకా కోలుకోవడం లేదు.
టీమిండియా నయా కెప్టెన్ శుబ్మన్ గిల్ మరో సవాల్కు సిద్ధమవుతున్నాడు. ఎడ్జ్బాస్టన్ రిజల్ట్నే లార్డ్స్లోనూ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో గిల్ నాయకత్వం గురించి దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లీ-గిల్.. చాలా విషయాల్లో వీళ్లకు పోలికలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే మాట మీద ముందుకు వెళ్తున్నారు. ఆ ముచ్చట ఏంటో తెలిస్తే గూస్బంప్స్ ఖాయమనే చెప్పాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం..
భారత పేసర్ ఆకాశ్దీప్ వేసిన నో బాల్పై వివాదం చెలరేగుతోంది. తాజాగా దీనిపై ఎంసీసీ క్లారిటీ ఇచ్చింది. అది సరైన బంతేనంటూ సాక్ష్యాలతో సహా తేల్చేసింది.