Home » India vs England Test Series
లార్డ్స్ టెస్ట్లో టీమిండియా దీటుగా స్పందిస్తోంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ (98 నాటౌట్), రిషభ్ పంత్ (74) కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా మంచి స్థితిలో నిలిచింది.
బంతి మార్పు వివాదంపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ స్పందించాడు. ఇదేం తలతిక్క పని అంటూ అతడు సీరియస్ అయ్యాడు. రూట్ ఇంకా ఏమన్నాడంటే..
టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ బలహీనత బయటపడింది. ఈ విషయంపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇంతకీ అశ్విన్ ఏమన్నాడంటే..
లార్డ్స్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. సెషన్ సెషన్కు ఆధిపత్యం చేతులు మారుతోంది. దీంతో మూడో రోజు ఎవరు డామినేషన్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. అతడు చనిపోతాడని అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే..!
టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే మళ్లీ విఫలమయ్యాడీ రైటాండ్ బ్యాటర్. దీంతో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.
డబ్బులు కోసమే ఇలా చేస్తున్నారంటూ టీమిండియా స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు బుమ్రా ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడో ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు సారథి శుబ్మన్ గిల్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో గిల్ను ఆటపట్టిస్తూ కనిపించాడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వల్ల కానిది బుమ్రా చేసి చూపించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు నయా కెప్టెన్ శుబ్మన్ గిల్ మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని దాటేశాడు కొత్త సారథి. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..