Home » India vs Australia
మహిళల వన్డే ప్రపంచ కప్లో భాగంగా రెండో సెమీ ఫైనల్లో టీమిండియా-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 339 పరుగుల భారీ టార్గెట్ను ఆసీస్ నిర్దేశించింది.
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య కాన్బెర్రా వేదికగా బుధవారం మొదలైన తొలి టీ20 వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు అయింది. కేవలం 9.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన భారత్ ఆట నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. ఇప్పటికే టీ-20, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేల సిరీస్లో బరిలోకి దిగబోతున్నాడు.
Cheteshwar Pujara: అభిమానుల కల ఎట్టకేలకు నిజం కానుంది. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలాగైనా పుజారాను తీసుకోవాలనే డిమాండ్ నెరవేరనుంది. ఆసీస్తో పోరుకు పుజారా రాక ఖాయమైంది.
ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు స్పిన్నర్లపై కూడా అభిమానులు, మాజీలు, నిపుణులు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ టీమిండియా క్రికెట్లు కీలకమైన సందేహాన్ని ఇచ్చాడు. ప్రాక్టీస్ చేయడం ఒక్కటే బ్యాటర్లు మెరుగుపడేందుకు ఉన్న ఏకైక మార్గమని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తిరిగి బేసిక్స్కు వెళ్లాలని సలహా ఇచ్చాడు.
త్వరలోనే ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టులో చోటు దక్కించుకున్న పలువురు ఆటగాళ్లు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో విఫలమయ్యారు. రిజర్వ్ ఓపెనర్గా చోటు దక్కించుకున్న అభిమన్యు ఈశ్వరన్ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. మైకేల్ నేసర్ అనే ఆసీస్ బౌలర్ ఈశ్వరన్ను ఖాతా తెరవకుండానే ఔట్ చేశాడు.
గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారతీయులకు ఎంతో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పైనల్కు చేరిన రోహిత్ సేన కచ్చితంగా టైటిల్ సాధిస్తుందని అభిమానులు ఆశించారు.
టీ20 వరల్డ్కప్ టైటిల్ని సొంతం చేసుకున్న భారత జట్టుపై ఆస్ట్రేలియా మీడియా అక్కసు వెళ్లగక్కింది. ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్ విజయాన్ని కొనియాడితే.. ఆస్ట్రేలియా మాత్రం...
టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాపై కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ మాజీ బౌలర్ అక్తర్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా రోహిత్ను ప్రశంసించాడు.
తమ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నా.. ఇతరులపై విషం చిమ్మే తమ దుర్భుద్ధిని మాత్రం పాకిస్తానీయులు మానుకోరు. మరీ ముఖ్యంగా.. భారత్ని లక్ష్యంగా చేసుకొని ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు.