Home » Independence Day
దుబాయిలోని తెలుగు ప్రవాస సంఘమైన గల్ఫ్ మైనార్టీ కౌన్సిల్ (Gulf Minority Council) 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోంది. దేశ ఎల్లలు దాటి విదేశాలలో అడుగుపెట్టిన అనంతరం దేశ భక్తి మరింత రెట్టింపవుతుందని జీఎంసీ ప్రతినిధి ఫహీం చెప్పారు.
‘‘వచ్చే ఎన్నికల్లో జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో.. సంక్షేమం నిలిచిపోతుందేమో... అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలుంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలు అమలు చేస్తాం’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని.. రాజధానుల(Capitals)ను మూడు ప్రాంతాల హక్కుగా చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan)తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకుతోడు మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు.
అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ కాషాయపార్టీలో (BJP) కీచులాటలు ఎక్కువయ్యాయి.! వర్గపోరుతో నేతల అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత పరిస్థితి వచ్చింది.!
యావత్ దేశమంతా మువ్వెన్నల జెండా ఎగరేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని (independence Day) జరుపుకుంది! కులాలు, మతాలకు అతీతంగా భారతీయులు పంద్రాగస్టు (August-15th) పండుగ జరిపారు.! ఆ వర్గం.. ఈ వర్గం అని కాకుండా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు అని లేకుండా అన్ని రంగాల వారు పండుగ జరుపుకొని దేశ భక్తిని చాటుకున్నారు.! అయితే ఏపీలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరగడం గమనార్హం.!
అవును.. పంద్రాగస్టు (August-15th) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై (TS CM KCR) .. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Tamilsai) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నైకి వెళ్లిన గవర్నర్ వేడుకల్లో పాల్గొన్నారు...
కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ నిప్పులు చెరిగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వాతంత్య్ర దినోత్సవంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఆగష్టు 15 దేశానికి స్వాతంత్య్ర వచ్చిన రోజుతోపాటు అదే రోజు తన తండ్రి పుట్టిన రోజు కూడా అని కింగ్ కోహ్లీ ఓ క్రీడా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
No Pak Colors On Burj Khalifa For Independence Day ABK
వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారత పౌరులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.