Home » Independence Day
Liquor Sales: హైదరాబాద్ మహానగరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శాంతి, భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందకు మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి.
మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామ విజయం, సాహస గాథకు 79 ఏళ్లు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి నుంచి ప్రధాని మోదీ స్పీచ్ సహా పండుగ వెలుగులు విరజిమ్మబోతున్నాయి. అయితే ఈసారి జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోడానికి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో ఈ వేడుకల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా మారాయి. ఈ నేపథ్యంలో కీలక భద్రతా పరమైన నిబంధనలను ప్రకటించారు.
స్వాతంత్య్ర సమరయోధులు ఎన్జీ రంగా, ఆయన శిష్యుడైన సుందరరావులకు చెందిన ఢిల్లీలోని సమాధులను తవ్వేసి, ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడం..
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాలస్లో ఏర్పాటు చేసిన అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
గాంధీభవన్లో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహే్షకుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
రానున్న రోజుల్లో తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్’గా మార్చనున్నామని, అందుకు కార్యాచరణ ప్రారంభమైందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు.
Telangana: రాజేంద్రనగర్లో నూతన హైకోర్టు భవనానికి ఇప్పటికే సీజేఐ శంకుస్థాపన చేశారని.. కొత్త హైకోర్టు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే తెలిపారు. తెలంగాణ హైకోర్టులో 78వ స్వాతంత్ర్యదినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Telangana: 78వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా దుబ్బాక గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. దుబ్బాక ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి అవడం లేదని.. ముందుకు పోవడం లేదని తెలిపారు.