Home » IND vs AUS
ఐదు మ్యాచ్లో టీ20 సిరీస్లో భాగంగా.. శుక్రవారం (01/12/23) ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. మన భారత బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు తిప్పేయడంతో.. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా..
Team India: రాయ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సాధించే అవకాశం ఉండగా.. ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 175 పరుగుల మార్క్ నిలిచింది.
IND Vs AUS: రాయ్పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా గత మ్యాచ్ తరహాలోనే ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీగా మార్పులు చేశాయి. ఆస్ట్రేలియా ఐదు మార్పులు చేయగా.. టీమిండియా నాలుగు మార్పులు చేసింది.
Power Cut in Raipur Stadium: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 నిర్వహణ సందిగ్ధంలో పడింది. శుక్రవారం రాయ్పూర్లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో నాలుగో టీ20 జరగనుంది. కరెంట్ బిల్ చెల్లించలేదనే ఆరోపణతో అధికారులు రాయ్పూర్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు దాదాపు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు.. మ్యాక్స్వెల్ సింగిల్ హ్యాండెడ్గా తన జట్టుని గెలిపించిన సందర్భం గుర్తుందా? ఇప్పుడు భారత్తో జరిగిన మూడో టీ20లోనూ..
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు (ఆదివారం) ఆస్ట్రేలియా, భారత్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలవగా..
IND Vs AUS: విశాఖ వేదికగా తొలి 20 జరుగుతుండగా.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. విశాఖలో ఛేజింగ్ చేసిన టీమ్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉండగా.. సూర్యకుమార్ ఫీల్డింగ్ ఎంచుకోవడం అభిమానుల్లో సంతోషం నింపింది.
ఓవైపు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో పరాజయం చవిచూసినందుకు టీమిండియాతో పాటు క్రీడాభిమానులు బాధపడుతుంటే.. మరోవైపు రాజకీయ నాయకులు మాత్రం ఈ ఓటమిని తమ పొలిటికల్ మైలేజ్ కోసం వినియోగించుకుంటున్నారు.
ఏదైనా ఒక చారిత్రాత్మక ఘట్టంలో మనం గానీ, మన కుటుంబ సభ్యులు గానీ భాగమైతే.. అందులో ఉండే ఆనందమే వేరు. అదొక అద్భుతమైన అనుభూతిని ఇవ్వడమే కాదు.. జీవితంలో ఒక మరపురాని సందర్భంగా నిలిచిపోతుంది.
2011 తర్వాత టీమిండియా వన్డే వరల్డ్కప్ ఫైనల్స్లోకి వెళ్లడం, లీగ్ దశలో అఖండ విజయాలు నమోదు చేయడం చూసి.. ఈసారి భారత జట్టు తప్పకుండా వరల్డ్ కప్ గెలుస్తుందని క్రీడాభిమానులు బలంగా నమ్మారు. తీరా చూస్తే.. ఆ నమ్మకాల్ని భారత జట్టు వమ్ము చేసింది.