Home » Income tax
రూ.1823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయం పన్ను విభాగం నుంచి నోటీసు రావడంతో కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోంది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, ప్రభుత్వం మారిన తర్వాత తాము తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(new financial year) మొదలవబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ నిబంధనలు(it rules) కూడా మారిపోయాయి. కొత్త వ్యాపార సంవత్సరం 1 ఏప్రిల్ 2024 నుంచి అనేక ఆర్థిక నియమాలలో మార్పులు వచ్చాయి. ఈ ఆర్థిక నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
త్వరలోనే లోక్సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను వర్గాలకు ఊరట కల్పించేలా నిర్ణయం తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ.. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ గతేడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానాన్నే ఈసారి కూడా కొనసాగించారు.
పెద్ద మొత్తంలో ఆన్లైన్ లావాదేవీలు చేయకుండా.. అంతే మొత్తంలో నగదును ఖాతాలో జమచేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆదాయపు
ఇంట్లో నగదు పరిమితులు, లావాదేవీలపై ఆదాయపు పన్ను నియమాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..
ఖమ్మం: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం, నారాయణపురం, హైదరాబాద్ మూడు ప్రాంతాలలో అయిదు చోట్ల ఏకదాటిగ అధికారులు దాడులు చేశారు.
ఖమ్మం: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, కార్యాలయాలపై గురువారం ఉదయం ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. అయితే ఇది ఊహించిన పరిణామమే అని పొంగులేటి అనుచరులు అంటున్నారు.
రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిలో గురువారం తెల్లవారుజామున ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, బహదూర్గుడా గ్రామ శివారులోని లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్పై ఐటి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: బాలాపూర్లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
హెడ్డింగ్ చూడగానే ఆశ్చర్యపోయారు కదూ.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే.. ఒకటి కాదు.. వంద కాదు.. ఒకేసారి 300 కేజీల బంగారాన్ని (300 Kgs Gold) ఐటీ సీజ్ చేసింది. ఇదంతా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో (Kadapa Dist Proddutur) జరిగిన సోదాల్లో బయటపడింది...