Home » Income tax
రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిలో గురువారం తెల్లవారుజామున ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, బహదూర్గుడా గ్రామ శివారులోని లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్పై ఐటి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: బాలాపూర్లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
హెడ్డింగ్ చూడగానే ఆశ్చర్యపోయారు కదూ.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే.. ఒకటి కాదు.. వంద కాదు.. ఒకేసారి 300 కేజీల బంగారాన్ని (300 Kgs Gold) ఐటీ సీజ్ చేసింది. ఇదంతా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో (Kadapa Dist Proddutur) జరిగిన సోదాల్లో బయటపడింది...
కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష ఇండియా(INDIA Alliance) కూటమి సభ్యులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ఆరోపించారు.
గత కొన్నిరోజులుగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (TDP Chief Chandrababu) నాయుడిపై వస్తున్న వార్తలను ఏపీ బీజేపీ కీలక నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ (Satya Kumar) స్పందించారు..
ఆ కుటుంబ సభ్యులు చేసిన ఒకే ఒక నిర్లక్ష్యపు పని ఇంత సమస్యకు దారితీసింది..
కుండపోత వర్షాలు, వరదల కారణంగా కరెంట్ కోత, సర్వర్ల పనితీరు దెబ్బతిన్నదని పన్ను చెల్లింపు సేవలలో అంతరాయం ఏర్పడిందని ఫిర్యాదులు చేస్తున్నారు. ఐటీఆర్ దాఖలుకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. కానీ గత నాలుగేళ్లలో జిరిగంది గమనిస్తే..
ఫోన్పే కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.టెన్షన్ గా గడపాల్సిన సమయంలో పెద్ద ఊరటనిస్తోంది. దీని ఉపయోగం తెలిస్తే చాలా మంది వినియోగదారులు ఎగిరి గంతేయడం ఖాయం.
ఇన్కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు సమయం ఏప్రిల్ 1న మొదలై జులై 31తో తీరిపోతుంది. కేవలం 6రోజులలో ఈ పని చేయకపోతే..
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలతో పాటూ అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పాన్ కార్డుకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం చివరి అవకాశం ఇచ్చింది. శుక్రవారం లోపు..