• Home » IIT Madras

IIT Madras

Nanoinjection Platform: క్యాన్సర్ రోగులకు శుభవార్త.. అందుబాటులోకి అద్భుతమైన నానోఇంజెక్షన్

Nanoinjection Platform: క్యాన్సర్ రోగులకు శుభవార్త.. అందుబాటులోకి అద్భుతమైన నానోఇంజెక్షన్

క్యాన్సర్ రోగులకు ఐఐటీ మద్రాస్ గుడ్ న్యూస్ చెప్పింది. బ్రీస్ట్ క్యాన్సర్ నివారణ కోసం ‘కట్టింగ్ ఎడ్జ్ నానోఇంజెక్షన్ డ్రగ్ డెలివరీ ప్లాట్ ఫామ్’ను అభివృద్ది చేసింది. ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ కట్టింగ్ ఎడ్జ్ నానోఇంజెక్షన్ పద్దతిని అభివృద్ధి చేసింది.

Hyperloop Tube: గంటకి వెయ్యి కి.మీ ప్రయాణం..హైపర్‌లూప్ ట్యూబ్ వీడియో చూశారా..

Hyperloop Tube: గంటకి వెయ్యి కి.మీ ప్రయాణం..హైపర్‌లూప్ ట్యూబ్ వీడియో చూశారా..

2013లో ఎలన్ మస్క్ హైపర్ లూప్ టెక్నాలజీని తెరపైకి తెచ్చాడు. అప్పటినుంచి ప్రపంచ వ్యాప్తంగా దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో మద్రాస్ ఐఐటీలో హైపర్‌లూప్ ట్యూబ్ టెస్టింగ్ విభాగం ఉంది.

Nara Lokesh: లోకేశ్ సమక్షంలో ఐఐటి మద్రాసుతో కీలక ఒప్పందాలు

Nara Lokesh: లోకేశ్ సమక్షంలో ఐఐటి మద్రాసుతో కీలక ఒప్పందాలు

గత వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలపై పెట్టిన శ్రద్ధ.. రాష్ట్రాభివృద్ధిపై పెట్టులేదు. దీంతో రాష్ట్రంలోని యువత..ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయింది. అలాగే వివిధ పరిశ్రమలు సైతం రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాయి.

Delhi : ఐఐటీ మద్రాస్‌  ఆరోసారీ బెస్ట్‌

Delhi : ఐఐటీ మద్రాస్‌ ఆరోసారీ బెస్ట్‌

దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం సోమవారం ర్యాంకులు ప్రకటించింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఐఐటీ మద్రాస్‌ అత్యుత్తమ విద్యాసంస్థగా టాప్‌లో నిలిచింది. బోధన, సిబ్బంది, సౌకర్యాలు.. ఇలా అన్ని అంశాల్లోనూ ముందు వరుసగా నిలిచింది.

JEE: తెలంగాణకు జైఈఈ! ..

JEE: తెలంగాణకు జైఈఈ! ..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు.

JEE Advanced 2024: రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. అభ్యర్థులు ఇవి ధరిస్తే నో పర్మిషన్

JEE Advanced 2024: రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. అభ్యర్థులు ఇవి ధరిస్తే నో పర్మిషన్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (IIT మద్రాస్) సంయుక్తంగా నిర్వహిస్తున్న JEE అడ్వాన్స్‌డ్ 2024(JEE Advanced 2024) ఎగ్జామ్ రేపు (మే 26న) జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ నేపథ్యంలో అధికారులు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. వీటిని అభ్యర్థులు తప్పక పాటించాలని సూచించారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి