• Home » IAS

IAS

పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలి

పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలి

తాళ్లరేవు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): చొల్లం గి గురుకుల పాఠశాల, తాళ్లరేవు ఆసుపత్రిలో పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అధికారులను ఆదేశించారు. గురువారంఆసుపత్రిలో వార్డుల్లో ఉన్న మరుగుదొడ్లును పరిశీలించి పారిశుధ్యం సరిగా లేకపోవడంతో సూపరింటిండెంట్‌ డాక్టర్‌ స్నేహలతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నెలరోజుల్లో మళ్లీ ఆసుపత్రికి వస్తానని, అప్పటిలోగా పారిశుధ్య చర్యలు మెరుగుపరచి రో

IAS: కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఐఏఎస్‌ అధికారి శిఖా

IAS: కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఐఏఎస్‌ అధికారి శిఖా

రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సి.శిఖా(Senior IAS officer C. Shikha) కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. కేంద్ర పౌర ఆహార సరఫరాల శాఖ జాయింట్‌ కార్యదర్శిగా వెళ్ళనున్నారు. త్వరలోనే ఢిల్లీలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2004 కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిగా శిఖా సుధీర్ఘకాలం పాటు మైసూరు(Mysore) జిల్లాధికారిగా వ్యవహరించారు.

GHMC: ఐఏఎస్‏లు వర్సెస్‌ ఇంజనీర్లు..

GHMC: ఐఏఎస్‏లు వర్సెస్‌ ఇంజనీర్లు..

జీహెచ్‌ఎంసీ(GHMC)లో ఐఏఎస్‏లు, ఇంజనీర్ల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. అదనపు, జోనల్‌ కమిషనర్లుగా ఉన్న కొందరు ఐఏఎ్‌సలు, ఎగ్జిక్యూటివ్‌, సూపరింటెండెంట్‌ ఇంజనీర్ల మధ్య సఖ్యత కొరవడింది. రెండు కేడర్‌ల అధికారుల మధ్య ఆధిపత్య పోరు పౌర సేవలు, మౌలిక వసతుల కల్పనపై ప్రభావం చూపుతున్నాయి.

IAS: ఐఏఎస్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

IAS: ఐఏఎస్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

నాన్‌ స్టేట్‌ సివిల్‌ సర్వీస్‌ (ఎన్‌ఎ్‌ససీఎ్‌స) కోటా కింద రాష్ట్ర సహకార శాఖలో పని చేస్తున్న కె.చంద్రశేఖర్‌రెడ్డి ఐఏఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు.

AP Govt: ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ..

AP Govt: ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డి.రోనాల్డ్ రోస్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.

గురుకులం పాఠశాలను పరిశీలించిన కలెక్టర్‌

గురుకులం పాఠశాలను పరిశీలించిన కలెక్టర్‌

సర్పవరం జంక్షన్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన పురస్కరించుకుని ఆదివారం కాకినాడ రూ రల్‌ మండలం పి.వెంకటాపురం సాంఘిక సంక్షేమశాఖ బాలయోగి బాలికల గురుకులం పాఠశాలను జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌ మోహన్‌, స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ పరిశీలించారు. ఈ సం

IAS officer: ఐఏఎఎస్‌ అధికారికి కూటమి నేత దబాయింపు

IAS officer: ఐఏఎఎస్‌ అధికారికి కూటమి నేత దబాయింపు

జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లూ అధికారుల మీద దబాయింపు పాలన చూసిన కొందరు కూటమి నేతలు, మేం మాత్రం తక్కువా అన్నట్టుగా అదే మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు.

వివాదంలోని స్థలం మూడో పార్టీకి అప్పగింత

వివాదంలోని స్థలం మూడో పార్టీకి అప్పగింత

ఓ స్థలం విషయమై నవాబు వారసులు, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతుండగానే దాన్ని మూడో పార్టీకి కట్టబెడుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం హైకోర్టు తిరస్కరించింది.

7 సెకన్ల వ్యవధిలో 5 సార్లు నమస్కారాలు

7 సెకన్ల వ్యవధిలో 5 సార్లు నమస్కారాలు

ఓ రాజకీయ నాయకునికి యువ ఐఏఎస్‌ అధికారిణి ఏడు సెకన్ల వ్యవధిలో అయిదు సార్లు నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది.

Amoy Kumar: ఈడీ ప్రశ్నల వర్షం..

Amoy Kumar: ఈడీ ప్రశ్నల వర్షం..

మాజీ కలెక్టర్‌, ప్రస్తుత పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్‌ కుమార్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి