• Home » IAS

IAS

IAS, IPS officers: ఏపీలో ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

IAS, IPS officers: ఏపీలో ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

IAS officers: ఏపీలో సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పదోన్నతులు కల్పిచింది. ఐదుగురు IAS అధికారులకు పదోన్నతులు కల్పించింది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ సీఎస్‌గా సురేష్ కుమార్‌ను నియమించింది.

ఫార్ములా-ఈ కేసు.. అప్రూవర్‌గా అర్వింద్‌కుమార్‌?

ఫార్ములా-ఈ కేసు.. అప్రూవర్‌గా అర్వింద్‌కుమార్‌?

ఫార్ములా-ఈ రేసింగ్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల, అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఏసీబీ దూకుడు పెంచుతోంది.

Health Department : ‘ఆరోగ్యానికి’ దిక్కెవరు బాస్‌!

Health Department : ‘ఆరోగ్యానికి’ దిక్కెవరు బాస్‌!

వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఆరోగ్యశాఖలో రెగ్యులర్‌ ఐఏఎస్‌లను నియమించలేదు. ఇన్‌చార్జిలతోనే విభాగాలను నడిపించేశారు.

Puja Khedkar: మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్‌కు దక్కని ఉపశమనం

Puja Khedkar: మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్‌కు దక్కని ఉపశమనం

పరీక్షల నిర్వహణకు సంబంధించి యూపీఎస్‌సీ ప్రతిష్టాత్మక సంస్థ అని జస్టిస్ చంద్ర ధారి సింగ్ పేర్కొంటూ పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.

CM Chandrababu:  కలెక్టర్లు అలా చేస్తే మంచిది కాదు... సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: కలెక్టర్లు అలా చేస్తే మంచిది కాదు... సీఎం చంద్రబాబు సీరియస్

కలెక్టర్లు, ఎస్పీలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెండో రోజు సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు.

Pawan Kalyan: నిస్సహాయంగా మారొద్దు

Pawan Kalyan: నిస్సహాయంగా మారొద్దు

రాష్ట్రంలో అక్రమాలను అడ్డుకునే క్రమంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నిస్సహాయంగా మారొద్దని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హితవు పలికారు.

Pooja Singhal: 28 నెలల తర్వాత జైలు నుంచి పూజా సింఘాల్ విడుదల

Pooja Singhal: 28 నెలల తర్వాత జైలు నుంచి పూజా సింఘాల్ విడుదల

పూజా సింఘాల్ న్యాయపోరాటంలో పలు ఆటుపోట్లు చవిచూశారు. సుప్రీంకోర్టు సైతం గతంలో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసేందుకు 2023 ఫిబ్రవరిలో ఆమెకు అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

Bangalore: ‘ముడా’ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్‌ అధికారి..

Bangalore: ‘ముడా’ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్‌ అధికారి..

ముడా ఇంటి స్థలాల వివాదంలో నగరాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఐఏఎస్‌ అధికారి దీపాచోళన్‌(IAS officer Deepa Cholan) ఈడీ విచారణకు హాజరయ్యారు. నోటీసులు జారీ చేసిన మేరకు మంగళవారం బెంగళూరు శాంతినగర్‌(Bangalore Shantinagar)లోని ఈడీ కార్యాలయానికి రికార్డులతో పాటు సెక్రటరీ హాజరయ్యారు.

నిరంతర కృషితో పోటీ పరీక్షల్లో గెలుపు

నిరంతర కృషితో పోటీ పరీక్షల్లో గెలుపు

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిరంతర సాధన, కృషితోనే పోటీ పరీక్షల్లో గెలుపు సాధ్యమని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష ప్రశ్నాపత్రం, ఓఎంఆర్‌ షీట్లను బీసీ వెల్ఫేర్‌

పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలి

పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలి

తాళ్లరేవు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): చొల్లం గి గురుకుల పాఠశాల, తాళ్లరేవు ఆసుపత్రిలో పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అధికారులను ఆదేశించారు. గురువారంఆసుపత్రిలో వార్డుల్లో ఉన్న మరుగుదొడ్లును పరిశీలించి పారిశుధ్యం సరిగా లేకపోవడంతో సూపరింటిండెంట్‌ డాక్టర్‌ స్నేహలతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నెలరోజుల్లో మళ్లీ ఆసుపత్రికి వస్తానని, అప్పటిలోగా పారిశుధ్య చర్యలు మెరుగుపరచి రో

తాజా వార్తలు

మరిన్ని చదవండి