• Home » IAS

IAS

Pawan Kalyan: నిస్సహాయంగా మారొద్దు

Pawan Kalyan: నిస్సహాయంగా మారొద్దు

రాష్ట్రంలో అక్రమాలను అడ్డుకునే క్రమంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నిస్సహాయంగా మారొద్దని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హితవు పలికారు.

Pooja Singhal: 28 నెలల తర్వాత జైలు నుంచి పూజా సింఘాల్ విడుదల

Pooja Singhal: 28 నెలల తర్వాత జైలు నుంచి పూజా సింఘాల్ విడుదల

పూజా సింఘాల్ న్యాయపోరాటంలో పలు ఆటుపోట్లు చవిచూశారు. సుప్రీంకోర్టు సైతం గతంలో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసేందుకు 2023 ఫిబ్రవరిలో ఆమెకు అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

Bangalore: ‘ముడా’ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్‌ అధికారి..

Bangalore: ‘ముడా’ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్‌ అధికారి..

ముడా ఇంటి స్థలాల వివాదంలో నగరాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఐఏఎస్‌ అధికారి దీపాచోళన్‌(IAS officer Deepa Cholan) ఈడీ విచారణకు హాజరయ్యారు. నోటీసులు జారీ చేసిన మేరకు మంగళవారం బెంగళూరు శాంతినగర్‌(Bangalore Shantinagar)లోని ఈడీ కార్యాలయానికి రికార్డులతో పాటు సెక్రటరీ హాజరయ్యారు.

నిరంతర కృషితో పోటీ పరీక్షల్లో గెలుపు

నిరంతర కృషితో పోటీ పరీక్షల్లో గెలుపు

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిరంతర సాధన, కృషితోనే పోటీ పరీక్షల్లో గెలుపు సాధ్యమని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష ప్రశ్నాపత్రం, ఓఎంఆర్‌ షీట్లను బీసీ వెల్ఫేర్‌

పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలి

పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలి

తాళ్లరేవు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): చొల్లం గి గురుకుల పాఠశాల, తాళ్లరేవు ఆసుపత్రిలో పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అధికారులను ఆదేశించారు. గురువారంఆసుపత్రిలో వార్డుల్లో ఉన్న మరుగుదొడ్లును పరిశీలించి పారిశుధ్యం సరిగా లేకపోవడంతో సూపరింటిండెంట్‌ డాక్టర్‌ స్నేహలతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నెలరోజుల్లో మళ్లీ ఆసుపత్రికి వస్తానని, అప్పటిలోగా పారిశుధ్య చర్యలు మెరుగుపరచి రో

IAS: కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఐఏఎస్‌ అధికారి శిఖా

IAS: కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఐఏఎస్‌ అధికారి శిఖా

రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సి.శిఖా(Senior IAS officer C. Shikha) కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. కేంద్ర పౌర ఆహార సరఫరాల శాఖ జాయింట్‌ కార్యదర్శిగా వెళ్ళనున్నారు. త్వరలోనే ఢిల్లీలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2004 కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిగా శిఖా సుధీర్ఘకాలం పాటు మైసూరు(Mysore) జిల్లాధికారిగా వ్యవహరించారు.

GHMC: ఐఏఎస్‏లు వర్సెస్‌ ఇంజనీర్లు..

GHMC: ఐఏఎస్‏లు వర్సెస్‌ ఇంజనీర్లు..

జీహెచ్‌ఎంసీ(GHMC)లో ఐఏఎస్‏లు, ఇంజనీర్ల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. అదనపు, జోనల్‌ కమిషనర్లుగా ఉన్న కొందరు ఐఏఎ్‌సలు, ఎగ్జిక్యూటివ్‌, సూపరింటెండెంట్‌ ఇంజనీర్ల మధ్య సఖ్యత కొరవడింది. రెండు కేడర్‌ల అధికారుల మధ్య ఆధిపత్య పోరు పౌర సేవలు, మౌలిక వసతుల కల్పనపై ప్రభావం చూపుతున్నాయి.

IAS: ఐఏఎస్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

IAS: ఐఏఎస్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

నాన్‌ స్టేట్‌ సివిల్‌ సర్వీస్‌ (ఎన్‌ఎ్‌ససీఎ్‌స) కోటా కింద రాష్ట్ర సహకార శాఖలో పని చేస్తున్న కె.చంద్రశేఖర్‌రెడ్డి ఐఏఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు.

AP Govt: ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ..

AP Govt: ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డి.రోనాల్డ్ రోస్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.

గురుకులం పాఠశాలను పరిశీలించిన కలెక్టర్‌

గురుకులం పాఠశాలను పరిశీలించిన కలెక్టర్‌

సర్పవరం జంక్షన్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన పురస్కరించుకుని ఆదివారం కాకినాడ రూ రల్‌ మండలం పి.వెంకటాపురం సాంఘిక సంక్షేమశాఖ బాలయోగి బాలికల గురుకులం పాఠశాలను జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌ మోహన్‌, స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ పరిశీలించారు. ఈ సం

తాజా వార్తలు

మరిన్ని చదవండి