• Home » IAS

IAS

Civil Services 62 Rank: రైల్వే ట్రైన్‌ మేనేజర్‌ (గార్డు) కుమారుడికి సివిల్స్‌లో 62వ ర్యాంకు

Civil Services 62 Rank: రైల్వే ట్రైన్‌ మేనేజర్‌ (గార్డు) కుమారుడికి సివిల్స్‌లో 62వ ర్యాంకు

శ్రావణ్‌ కుమార్‌రెడ్డి సివిల్స్‌లో 62వ ర్యాంకు సాధించి కుటుంబానికే గౌరవాన్ని తెచ్చుకున్నారు. ఐఐటీ ముంబైలో చదివిన శ్రావణ్‌ ఢిల్లీలో శిక్షణ తీసుకుంటున్నారు

Narsannapeta Pollution Case: కోర్టుకు రండి

Narsannapeta Pollution Case: కోర్టుకు రండి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పరిధిలో కేరళ టైర్స్‌’\ సంస్థ వాయికాలుష్యానికి కారణమవుతుండగా, అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ విషయంలో అధికారులకు లిఖిత పూర్వక వివరాలు సమర్పించమని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో హైకోర్టు, పీసీబీ మెంబర్‌ సెక్రెటరీ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను దాఖలుచేసిన వ్యవహారంపై విచారణ జరిపింది

 IAS Officers Protest:మేం పనికిరామా?

IAS Officers Protest:మేం పనికిరామా?

ప్రమోటీలు అంటే.. రాష్ట్ర సర్వీసుల నుంచి ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందినవారు. ఫైళ్లను పరిష్కరించడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా పనిచేసిన అనుభవం వారికి బాగా ఉంటుంది.

ACB Registers : ఇద్దరు ఐపీఎస్‌లపై ఏసీబీ కేసులు

ACB Registers : ఇద్దరు ఐపీఎస్‌లపై ఏసీబీ కేసులు

అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి, అరాచకాలకు పాల్పడిన వైపీఎస్‌ అధికారులకు కూటమి ప్రభుత్వం వరుస షాకులు ఇస్తోంది.

SR Shankaran: ఓ ఐఏఎస్‌ ఎలా ఉండాలో చూపిన మహనీయుడు శంకరన్‌

SR Shankaran: ఓ ఐఏఎస్‌ ఎలా ఉండాలో చూపిన మహనీయుడు శంకరన్‌

జవాబుదారీతనం, దయాగుణం, నిజాయితీ, నైతిక స్థైర్యం ప్రతి ఐఏఎ్‌సకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. ఈ విలువలను ఎస్‌ఆర్‌ శంకరన్‌ విశ్వసించి ఆచరించారు.

AP Govt : ఏపీహెచ్‌ఆర్‌డీఏ డీజీగా సిసోడియాకు అదనపు బాధ్యతలు

AP Govt : ఏపీహెచ్‌ఆర్‌డీఏ డీజీగా సిసోడియాకు అదనపు బాధ్యతలు

రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌ఆర్‌డీఏ) డైరెక్టర్‌ జనరల్‌గా ఆర్‌పీ సిసోడియాకు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

Niti Aayog : ఏటా 20 శాతం అప్పులు!

Niti Aayog : ఏటా 20 శాతం అప్పులు!

గుంటూరులో ఆదివారం ‘ఆంధ్రాలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేదెలా?’ అనే అంశంపై జరిగిన చర్చా గోష్టిలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఆరోగ్య స్థితిపై నీతి ఆయోగ్‌ ఇచ్చిన నివేదికలోని అంశాలను వివరించారు.

Collector: ఉద్యోగులపై కలెక్టర్‌ నిఘా.. వేళలు పాటించని వారిపై కొరడా

Collector: ఉద్యోగులపై కలెక్టర్‌ నిఘా.. వేళలు పాటించని వారిపై కొరడా

కలెక్టరేట్‌లో పనిస్తున్న ఉద్యోగులపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durisetty) ప్రత్యేక నిఘా పెట్టారు. వేళలు పాటించకుండా కార్యాలయాలకు రావడం, పనివేళలు ముగియకముందే ఇంటిబాట పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు.

 Public Administration : రేసు గుర్రాల్లో జోష్‌ ఏదీ!

Public Administration : రేసు గుర్రాల్లో జోష్‌ ఏదీ!

అఖిల భారత సర్వీసు అధికారి ఢిల్లీలోని హోటల్‌లో ఒక ప్రైవేటు వ్యక్తిని కలిశారు. భేటీ ముగించుకొని బయటకు రాగానే... ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌!

IAS: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

IAS: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

తిరువళ్లూర్‌, తిరువణ్ణామలై, కృష్ణగిరి, విల్లుపురం సహా 9 జిల్లాల కలెక్టర్లు(Collectors), ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి