Home » HYDRA
హైడ్రా వల్ల హైదరాబాద్లో రియల్ఎస్టేట్ తగ్గిందనడం అవాస్తవమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు (ఓఆర్ఆర్) ఆనుకుని ఉన్న పలు చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ క్రమంలో నానక్రామ్గూడకు చేరువలోని వివిధ చెరువులు ఆక్రమణకు గురవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర నివేదిక సమర్పించాలని..
హైడ్రాకు త్వరలోనే నిబంధనలు రూపొందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన మాట్లాడారు. చెరువుల వద్ద ఎఫ్టీఎల్ పరిధి ఫిక్సింగ్పై దృష్టి సారించామని, ఇప్పటికే హైదరాబాద్
‘చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో జూలై 2024 తరువాత అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలను మాత్రమే కూలుస్తాం. ఇప్పటికే నివాసముంటోన్న భవనాల జోలికి హైడ్రా వెళ్లదు. నివాసేతర నిర్మాణాలైతే.. కటాఫ్ తేదీతో సంబంధం లేకుండా చర్యలుంటాయి’ అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల స్పష్టత ఇచ్చారు.
హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ(హైడ్రా) మణికొండలో అక్రమ కట్టడాలపై యాక్షన్లోకి దిగింది. నివాస క్యాటగిరీలో అనుమతులు తీసుకున్న ఓ అపార్ట్మెంట్లో.. వాణిజ్య పరంగా వాడుతున్న దుకాణాలను గురువారం స్థానిక మునిసిపల్ అధికారులతో కలిసి, కూల్చివేసింది.
మణికొండ మున్సిపాలిటీ, అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో అధికారులు కమర్షియల్ షెట్టర్స్ తొలగింపుపై హైడ్రా కమీషనర్ రంగనాథన్ స్పందించారు... వ్యాపారస్తులు హైడ్రా కమిషనర్పై చేస్తున్న వాఖ్యలను ఖండించారు. పనికి మాలిన మాటలను వాస్తవాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, వీటన్నింటి వెనుక స్థానిక బిల్డర్ ఉన్నారని అన్నారు.
ఈ ఏడాదిలో హైడ్రా హడావుడీ మామూలుగా లేదు. రాష్ట్రంలోని చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో దాదాపు వంద రోజుల్లోనే 30 ప్రాంతాల్లో 300 నిర్మాణాలను కూల్చి వేసింది హైడ్రా.
చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో పద్ధతి మార్చుకోని వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) హెచ్చరించారు.
Hydra: అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో సంచలనంగా మారిన హైడ్రా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆ ఇళ్లను కూల్చబోమంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మూసీ నదికి ఇరువైపులా నివాసాల మార్కింగ్, కూల్చివేతలతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) స్పష్టం చేశారు.