• Home » Husnabad

Husnabad

CM Revanth Reddy: ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy: ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ హుస్నాబాద్‌ నుంచే.. బహుజనులు దండు కట్టి ఉద్యమించారని పేర్కొన్నారు.

CM Revanth Reddy: హుస్నాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే..

CM Revanth Reddy: హుస్నాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిసెంబర్ 3వ తేదీన హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి.

TG GOVT:  హుస్నాబాద్‌ అభివృద్ధిపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

TG GOVT: హుస్నాబాద్‌ అభివృద్ధిపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని.. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.

Karnataka News: పెళ్లై రెండేళ్లు.. భార్య చేసిన పనికి భర్త షాకింగ్ నిర్ణయం..

Karnataka News: పెళ్లై రెండేళ్లు.. భార్య చేసిన పనికి భర్త షాకింగ్ నిర్ణయం..

ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండేది. తాళి బొట్టు తీసేసి ఫొటోలు దిగేది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది. భార్య చేసిన పనికి అతడు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

Crime News: అది వైరల్ కావడంతో భర్త నన్ను దూరం పెట్టాడు.. ఓ భార్య ఆవేదన..

Crime News: అది వైరల్ కావడంతో భర్త నన్ను దూరం పెట్టాడు.. ఓ భార్య ఆవేదన..

భర్త అంటే ఏడు అడుగులు వేసి తన వెంట వచ్చిన ఆమెను ఎల్లకాలం కాపాడే బాధ్యత తీసుకునేవాడు.. కానీ ఇక్కడ అలా కాదు.. డబ్బుల కోసం ఆ భర్త సైకోగా మారిపోయాడు.. ఆన్‌లైన్‌లో న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని తన భార్యను వేధింపులకు గురిచేశాడు.

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ గిరిజన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది.

Minister Ponnam: విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళతాం..

Minister Ponnam: విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళతాం..

విద్యా , వైద్యం , టూరిజం, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి కల్పన అన్నింటిపై దృష్టి సరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జీవో 190 ద్వారా నాలుగు గురుకులాలు ఒకే కాంప్లెక్స్‌గా విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ఏర్పాటు చేశామన్నారు. నాలుగవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకునేల భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు.

Miryalaguda: నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠా గుట్టురట్టు

Miryalaguda: నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠా గుట్టురట్టు

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీల సందర్భంగా ఆరు సంచుల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు రూ.5లక్షల విలువైన 260 కిలోల పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించారు.

బీజేపీ, కాంగ్రె్‌సలతో విధ్వంసం

బీజేపీ, కాంగ్రె్‌సలతో విధ్వంసం

రాష్ట్ర వికాసం బీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమని.. బీజేపీ, కాంగ్రె్‌సలను గెలిపిస్తే విధ్వంసమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు

Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

Telangana: జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థినులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్‌తో పాటు, వాటర్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైట్స్ సమస్యలను మంత్రి దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి