• Home » Holy Festival

Holy Festival

Kumbh Mela 2025: 50 కోట్లకు చేరిన భక్తులు.. కుటుంబ సమేతంగా సీఎం పవిత్రస్నానం

Kumbh Mela 2025: 50 కోట్లకు చేరిన భక్తులు.. కుటుంబ సమేతంగా సీఎం పవిత్రస్నానం

శుక్రవారం సాయంత్రానికి కల్లా 50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేయగా, ఈ ఒక్కరోజే 92 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టు యూపీ సర్కార్ ప్రకటించింది. ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా కొనసాగనుండటంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Mahakumbh: త్రివేణిసంగమంలో రాష్ట్రపతి పవిత్ర స్నానం..ఎప్పుడంటే

Mahakumbh: త్రివేణిసంగమంలో రాష్ట్రపతి పవిత్ర స్నానం..ఎప్పుడంటే

మహాకుంభ్ మేళాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన సుమారు 8 గంటల సేపు జరుగుతుంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. తొలుత సంగమ స్నానం, అనంతరం అక్షయ్‌వత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజ, దర్శనంలో పాల్గొంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి