Home » Himanta Biswa Sarma
బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. బీజేపీ vs ప్రతిపక్షాలుగా ఈ వివాదం మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేయగా..
ఈమధ్య హిమంత బిశ్వ శర్మ తన అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కన్నా.. కాంగ్రెస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మైకు పట్టుకుంటే చాలు.. కాంగ్రెస్ పార్టీ అది చేసింది, ఇది చేసిందని నిరాధార ఆరోపణలు చేస్తూ..
బీజేపీకి అత్యంత విధేయుడిగా పని చేస్తున్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి..
కాంగ్రెస్ నేతలు భూపేష్ బఘెల్, కమల్నాథ్లకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ హిరంగ సవాలు విసిరారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను అయోధ్యలోని రామాలయానికి తీసుకువెళ్లగలరా అని వారిని నిలదీశారు.
సూర్య చంద్రులు ఉన్నంత వరకు సనాతన ధర్మం(Sanathana Dharma) ఉంటుందని అస్సాం(Assam) ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sharma) అన్నారు. మధ్యప్రదేశ్(Madyapradesh) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ(BJP) ఇవాళ జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహించింది. ఆ యాత్రలో పాల్గొన్న హిమంత సనాతన ధర్మంపై పలు వ్యాఖ్యలు చేశారు.
పొలిటీషియన్లు ఎలాంటి రాజకీయాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించడంపై దృష్టి సారించకుండా.. అనవసరమైన విషయాలపై లేనిపోని రాద్ధాంతం చేస్తుంటారు. తమ ప్రత్యర్థుల్ని..
అసోం ముఖ్యమంత్రి హిమంత బస్వ శర్మ, లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ మధ్య తలెత్తిన మాటల యుద్ధం గురువారంనాడు తారాస్థాయికి చేరింది. గొగోయ్ ఆరోపణలపై అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నానని, కోర్టులోనే ఆయనను కలుస్తానని తాజా ట్వీట్లో శర్మ పేర్కొన్నారు.
అస్సాం బీజేపీ నేత, ఎంపీ రాజ్దీప్ రాయ్ (Rajdeep Roy) నివాసంలో పదేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ బాలుని మెడకు గుడ్డ చుట్టి ఉండగా, వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ను నిర్దేశించింది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఇకపై టీ-షర్టులు, జీన్స్, లెగ్గింగ్స్ వంటివాటిని ధరించరాదని ఆదేశించింది.
తోటి ప్రజలపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. అంతర్గత సమస్యలకు పరిష్కారం లోపలి నుంచే రావాలని, కారుణ్యం, అవగాహనల ద్వారా పరిష్కారం కుదరాలని చెప్పారు.