Home » Himachal Pradesh
ఇది ప్రపంచంలోనే అతి వింతైనా గుడి. ఇలాంటి ఆలయం ఎక్కడ కనపడదు.మచ్చు కమ్మిన ఈ ప్రాంగణంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.
Kulu Manali Trip : ఇక రాబోయేది వేసవి కాలం. మండే ఎండల్లో ఫ్యామిలీతో కలిసి చల్లని ప్రదేశాల్లో సేద తీరేందుకు, సరదాగా గడిపేందుకు మన దేశాల్లో చెప్పుకోదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్లోని మనాలీ కూడా ఒకటి. సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేందుకు చాలా ఖర్చవుతుందని అనుకుంటారు. ఇలా ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే హిమాలయ అందాలను ఆస్వాదించవచ్చు.
హిమాచల్ప్రదేశ్లో 520 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కే ంద్రాలు నిర్మించాలని తెలంగాణ యోచిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం బీవోవోటీ విధానంలో 22 జల విద్యుత్ కేంద్రాలకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
చలిగాలులతో ఉత్తర భారతదేశం గడ్డకట్టుకుపోతోంది. జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లను మంచు దుప్పటి కప్పేస్తోంది.
అసలే చలికాలం. ఇదే సమయంలో చలి ప్రదేశమైన హిమాచల్ప్రదేశ్లో మంచు భారీగా కురుస్తోంది. ఈ క్రమంలోనే మంచు కారణంగా సోమవారం రాత్రి అటల్ టన్నెల్ సమీపంలో దాదాపు వెయ్యి వాహనాలు నిలిచిపోయాయి.
ఈరోజు తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్లో భూమి కంపించింది. మండి నగరంలో ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సార్లు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ వరుసగా మూడు సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిన 18 పర్యాటక హోటళ్లను మూసివేయాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఓ విద్యుత్తు సంస్థకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించడంలో హిమాచల్ ప్రభుత్వం విఫలమయినందున ఢిల్లీలోని హిమాచల్ భవన్ను స్వాధీనం చేసుకొని వేలం వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ‘సమోసా’ రచ్చరచ్చ చేస్తోంది. ఓ కార్యక్రమంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కోసం తెచ్చిన సమోసాలు మాయం కావడం, దానిపై సీఐడీ దర్యాప్తు చేస్తోందనే వార్తలు రావడమే ఆ రగడకు కారణం.
కాంగ్రెస్ పార్టీ 2019లోనూ ఇదే తరహా చర్యలు తీసుకుంది. పార్టీ రాష్ట్ర యూనిట్ కాంగ్రెస్ అప్పట్లో రద్దు చేసింది. అయితే అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ రాథోడో మాత్రం కొద్దికాలం కొనసాగారు. 2022లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా ప్రతిభా సింగ్ నియమితులయ్యారు.