Home » Himachal Pradesh
ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచర్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి. ఇళ్లు కూడా కూలిపోయాయి.
హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. భారీ వర్షాలతో సిమ్లా-సున్నీ-కర్సోగ్ హైవే నదిలా మారిపోయింది. కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీవర్షాలు కుదిపేస్తున్నాయి. ఈ కారణంగా 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు.
24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు, హైవే నిర్మాణ పనులు ఆ ప్రాంతంలోని నాలుగైదు ఐదంతస్తుల భవంతలు కుప్పకూలిపోయే స్థితికి చేరాయి. ఇప్పటికే ఒక భవంతి కుప్పకూలింది. దీనిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
హిమాచల్ప్రదేశ్లో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో (Himachal Pradesh Floods) ఆ ప్రాంతం తీవ్ర కష్టాల్లో చిక్కుకుంది. బుధవారం వచ్చిన భారీ వర్షాల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
Viral Video: పాప ఏం తప్పు చేసిందో తెలీదు కానీ, ఆ డాక్టర్ ఆగ్రహానికి గురయ్యాడు. కర్రతో పాపను చావగొట్టాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నా వదిలిపెట్టలేదు. మానవత్వం మరిచిపోయి అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు.
Engineering Student: అదే కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయి అతడిపై కన్నేసింది. శారీరకంగా కలవాలంటూ అతడిపై ఒత్తిడి తీసుకురాసాగింది. రోజు రోజుకు ఆమె ఒత్తిడి పెరగటంతో అతడు తట్టుకోలేకపోయాడు.
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా అనురాగ్ ఠాకూర్ సారథ్యంలో హిమాచల్ప్రదేశ్లోని హమీర్పూర్లో బీజేపీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలతో ప్రదర్శన సాగింది. అనంతరం బీజేపీ నేతలు డిప్యూటీ కమిషనర్ను కలిశారు.
హోటల్ విందుకు అయిన ఖర్చు ప్రకారం, సుమారు75 మంది ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబాలకు ఒక్కో ప్లేటు ఖర్చు రూ.1,000 కాగా, డ్రైవర్ల భోజనానికి సుమారు రూ.600 ఖర్చయింది. రూ.11,000 టాక్సీ బిల్లుతో కలిపి మొత్తం బిల్లు రూ.1.2 లక్షలు తేలింది.
Kangana Ranaut Manali House: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మూడు నెలల నుంచి ఆమె కరెంట్ బిల్లులు కట్టడం లేదంటూ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు లిమిటెడ్ నోటీసులు పంపంది.