Home » Himachal Pradesh
హిమాచల్ప్రదేశ్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఆ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో ఓ కుక్క అరుపు వల్ల 67 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
హిమాచల్ ప్రదేశ్లో వరదలకు ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. వరద ఉద్ధృతికి బ్యాంకులోని విలువైన వస్తువులన్నీ పాడైపోయి ఉంటాయని..
PM Modi wishes Dalai Lama on his 90th birthday: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనానికి మీరు ప్రతీక అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Himachal Flash Floods: వరద నీరు మెల్ల మెల్లగా రమేష్ అనే వ్యక్తి ఇంటిని చుట్టుముడుతూ ఉంది. ఈ నేపథ్యంలో నీటి ప్రవాహాన్ని దారి మళ్లించాలని కుటుంబసభ్యులు భావించారు. రమేష్, అతడి భార్య రాధ, తల్లి పూర్ణు దేవి ఇంటి బయటకు వచ్చారు.
హిమాచల్ ప్రదేశ్లో రుతుపవనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 72 మంది మృతి చెందారు. 40 మంది గల్లంతయ్యారు. 500 కి పైగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జూలై 7 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా నేపథ్యంలో..
Himachal Monsoon Havoc: రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికిపైగా గాయపడ్డారు. వందల సంఖ్యలో ఇల్లులు నేలమట్టం అయ్యాయి. 14 బ్రిడ్జీలు వరదలో కొట్టుకుపోయాయి. 300 జంతువులు చనిపోయాయి. 500 రోడ్లు మూసివేయబడ్డాయి.
ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచర్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి. ఇళ్లు కూడా కూలిపోయాయి.
హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. భారీ వర్షాలతో సిమ్లా-సున్నీ-కర్సోగ్ హైవే నదిలా మారిపోయింది. కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీవర్షాలు కుదిపేస్తున్నాయి. ఈ కారణంగా 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు.
24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు, హైవే నిర్మాణ పనులు ఆ ప్రాంతంలోని నాలుగైదు ఐదంతస్తుల భవంతలు కుప్పకూలిపోయే స్థితికి చేరాయి. ఇప్పటికే ఒక భవంతి కుప్పకూలింది. దీనిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.